జాతీయం
స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం…
ముంబై: నేడు స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65పాయింట్ల లాభంతో 27, 522నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8.358 దగ్గర ట్రేడవుతున్నాయి.
కృష్ణా జలాల వివాదాలపై విచారణ ఏప్రిల్ 29కి వాయిదా
న్యూఢిల్లీ: కృష్ణా జిల్లా వివాదాల పిటీషన్ల విచారణ ఏప్రిల్ 29కి వాయిదా పడింది. 3వారాల్లో కౌంటర్లు, రిజాయిండర్లు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
- హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం
- రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన
- బతుకమ్మ సంబురాల్లో గొడవజవాన్పై దాడి
- పోచంపల్లి అర్బన్ బ్యాంక్ భీమా చెక్కులు అందజేత
- నా మీద కూడా కేసులు నమోదు చేస్తారా
- మహిళలకు బతుకమ్మ కానుక లేనట్లేనా
- అనూష కుటుంబానికి న్యాయం చేయాలి
- తెలంగాణకు ధోకా చేసినవ్.. భారత్ను మోసగిస్తున్నవ్
- సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు హామీ నెరవేర్చండి
- మరిన్ని వార్తలు