జాతీయం

వర్మ వ్యాఖ్యలకు ఒమర్ కౌంటర్

న్యూఢిల్లీ: టీమిండియా ఓటమిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. అన్ని వేళలా రామూ సినిమాలు కూడా …

డిసెంబర్‌లో పెళ్లికొడుకుకానున్న షాహిద్‌ కపూర్‌

హైదరాబాద్‌ : ఈ ఏడాది చివరికల్లా తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ ప్రకటించారు. దిల్లీ వాస్తవ్యురాలైన మీరా రాజ్‌పుత్‌ అనే అమ్మాయితో తనకీ …

ట్రైనింగ్లో లూబిడ్జ్ ఎక్కడికెళ్లాడు?

పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం ‘ఎయిర్ బస్ ఏ320’  విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని తేలిపోవడంతో అతని ఉద్దేశం వెనుక కారణాలేమిటనే …

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు

విద్యుత్‌ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రభస అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర దాడులు జమ్మూకశ్మీర్‌, మార్చి 27 : విద్యుత్‌ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో …

స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం…

ముంబై: నేడు స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65పాయింట్ల లాభంతో 27, 522నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8.358 దగ్గర ట్రేడవుతున్నాయి.

విదేశాంగ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా వికాస్ స్వరూప్

ఢిల్లీ:కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త అధికారి ప్రతినిధిగా వికాస్ స్వరూప్ నియమితులు కాబోతున్నారు. ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్స్’ పుస్తకంతో స్వరూప్ పాపులర్ అవగా, ఈ …

కృష్ణా జలాల వివాదాలపై విచారణ ఏప్రిల్ 29కి వాయిదా

న్యూఢిల్లీ: కృష్ణా జిల్లా వివాదాల పిటీషన్ల విచారణ ఏప్రిల్ 29కి వాయిదా పడింది. 3వారాల్లో కౌంటర్లు, రిజాయిండర్లు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఎల్పీజీ రాయితీ మంగళం పాడేందుకు కేంద్రం అడుగులు.

ఢిల్లీ:ఎల్పీజీ రాయితీ వదులుకునే ప్రోత్సహక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరం. నగదు బదిలీతో వంటగ్యాస్ రాయితీలో లీకేజీని అరికట్టామని …

జీవిత కాలంలో వాజ్‌పేయీకి భారతరత్న

న్యూఢిల్లీ : భారతరత్న దేశ అత్యున్నత పౌర పురస్కారం. ప్రజా సేవ, శాస్త్ర సాంకేతిక, ప్రభుత్వ సేవలు, కళలు మొదలైన అంశాలలో భారతరత్నను అందజేస్తారు. అయితే ఇప్పటి …

ముగిసిన స్పెక్ట్రమ్‌ వేలం, పాల్గొన్న 8 కంపెనీలు

ప్రభుత్వానికి రూ. లక్షా పదివేల కోట్ల ఆదాయం న్యూఢిల్లీ, మార్రి 26 : టెలికామ్‌ స్పెక్ట్రమ్‌ వేలం ముగిసింది. 19 రోజులపాటుసాగి బుధవారం సాయంత్రంతో ముగిసిన ఈ …