జాతీయం

భూ సేకరణ సవరణ బిల్లుపై బహిరంగ చర్చకు రండి : హజారే

హైదరాబాద్‌: భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం …

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…

ముంబై:స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయి 27 వేల 770 పాయింట్ల దగ్గర ట్రేడ్‌ అయింది. నిఫ్టీ 88 పాయింట్లు …

అత్యాచార నిందితుడి పట్టివేత

కోల్‌కతా,మార్చి26  (జ‌నంసాక్షి) : కోల్‌కతాలో కైస్త్రవ సన్యాసిని (నన్‌) గ్యాంగ్‌రేప్‌ కేసులో  ప్రధాన నిందితుడు  సలీంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.   ముంబైకి చెందిన ఇతగాణ్ని పశ్చిమ …

కొడుకు అంతక్రియలకు హాజరుకానున్న గవర్నర్‌

భోపాల్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : మధ్య ప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌ తన కుమారుడు శైలేష్‌ యాదవ్‌  అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్‌స్లో హాజరుకానున్నారు. అనుమానాస్పదంగా …

ఆప్‌లో రోజు రోజుకు ముదురుతున్న సంక్షోభం

భూషణ్‌, యోగేంద్రల పట్ల కేజ్రీవాల్‌ విముఖం న్యూఢిల్లీ, మార్చి 26 : ఆమ్‌ ఆద్మీ పార్టీలో రోజు రోజుకు సంక్షోభం ముదురుతోంది. పార్టీలో సీనియర్లు యోగేంద్ర యాదవ్, …

ఎంఎస్‌ఓలను అదుపుచేస్తూ ట్రాయ్‌ కొత్త నిబంధనలు

ట్రాయ్‌ నిబంధనలకు కేంద్రం ఆమోద ముద్ర న్యూఢిల్లీ, మార్చి 26 : కేబుల్‌ టీవీ సేవలు అందించే ఎంఎస్‌ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలను టెలికాం రెగ్యులేటరి అథారిటీ …

ట్రాయ్‌ కొత్త నిబంధనలకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కేబుల్‌ టీవీ సేవలు అందించే ఎంఎస్‌ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలను టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త నిబంధనలను రూపొందించింది. వినియోగదారులకు బిల్లులు …

హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

బెంగళూరు: ప్రపంచ కప్ మ్యాచ్ ల సందర్బంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని కావేరి నగరలో నివాసం …

బొగ్గుస్కామ్‌లో సుప్రీం తలుపు తట్టిన మన్మోహన్‌

న్యూఢిల్లీ,మార్చి 25(జ‌నంసాక్షి):  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్‌ …

కోల్ స్కాంలో సుప్రీంను ఆశ్రయించిన మన్మోహన్ సింగ్

ఢిల్లీ:బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఏప్రిల్ 8న విచారణకు హాజరు కావాలన్న ప్రత్యేక కోర్టు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ …