జాతీయం

రాజ్ నాథ్ సింగ్ తో ముగిసిన గవర్నర్ నరసింహన్ భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని గవర్నర్ నరసింహన్ తెలిపారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలుగు రాష్ర్టాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం

ఏపీకి రూ. 380 కోట్లు, తెలంగాణకు రూ. 150 కోట్లు న్యూ ఢిల్లీ, మార్చి 29: 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, …

ఇద్దరు పాక్ చొరబాటుదారులు హతం

అమృతసర్: భారత సరిహద్దులో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను భారత సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది. వారి వద్ద నుంచి దాదాపు రూ.60కోట్ల విలువైన12 కేజీల హెరాయిన్, ఒక …

లారీ-ట్రాక్టర్ ఢీ: 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ట్రాక్టర్ ఢీకొనడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. …

బీకే బిర్లా సతీమరణి సరళా బిర్లా మృతి

ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త బీకే బిర్లా సతీమణి సరళా బిర్లా(91) కన్నుమూశారు. వయసు మీదపడడంతో ఆమె కొన్ని సమస్యలతో బాధపడుతూ.. శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో …

ఆమ్‌ఆద్మీ పార్టీలో మార్పులు

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఆప్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ క్రమశిక్షణ సంఘం నుంచి ప్రశాంత్‌భూషణ్‌ను ఆప్ తొలగించింది. అంతర్గత …

నా కెరీర్ లో బెస్ట్ ఎచీవ్ మెంట్

బ్యాడ్మింటన్ వరల్డ్ టాప్ ర్యాంక్ దక్కడంపై ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. తన కెరీర్ లో ఇదే బెస్ట్ అచీవ్ మెంట్ …

పీఎస్ఎల్వీ సీ 27 విజయవంతం

పీఎస్ఎల్వీ సీ27 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఈ రాకెట్ ఇండియా రీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్) 1డి ఉపగ్రహాన్ని …

రాహుల్ త్వరలోనే ప్రజా జీవితంలోకి వచ్చేస్తాడు:సోనియా

 అమేథీ:గత కొంతకాలంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా.. రాహుల్ గాంధీ …

ఐఐటి కొట్టాలని వచ్చిన అమ్మాయిని రేప్ చేసి, చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్

భోపాల్: ఐఐటి సాధించాలని వచ్చిన 17 ఏళ్ల అమ్మాయి ఆశలను నీరు గార్చడమే కాకుండా ఆమెను కోలుకోని రీతిలో దెబ్బ తీసిన వైనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. …