జాతీయం

ఇస్త్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి అభినందనలు..

న్యూఢిల్లీ : పీఎస్ ఎల్ వీ -27 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ విజయంపై జాతి గర్విస్తోందని …

రైతులకు సోనియా భరోసా

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులతో ఆమె మాట్లాడారు. బాధిత రైతులకు కాంగ్రెస్ పార్టీ …

రవాణా రంగంలో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ

దేశ రాజధానిలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా రికార్డు వివక్ష అంతు చూసి స్టీరింగ్‌ చేతపట్టిన ‘సరిత’ న్యూ ఢిల్లీ, మార్చి 28: త్రివిధ దళాల్లో మహిళా …

ట్విట్టర్లో సైనాకు అభినందనల వెల్లువ

ప్రపంచ బాడ్మింటన్‌లో సైనా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ న్యూఢిల్లీ, మార్చి 28 : భారత బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ర్యాకింగ్‌లో చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో …

తిరుపతికి బయల్దేరిన చంద్రబాబు

 ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేక భేటీకోసం ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు శనివారం తిరుపతికి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ …

ఎలాంటి రభస జరగలేదు – కేజ్రీ వర్గం..

ఢిల్లీ : ఆప్ నుండి బహిష్కృతమైన నేతలు..కేజ్రీవాల్ వర్గం మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆప్ నేతలు యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్, ఆనంద్ కుమార్, అజీజ్ ఝూలకు …

ఏపీలో విద్యాసంస్థలకు శంకుస్థాపన

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఏపీలో కేంద్రం ఏర్పాటు చేయబోయే మూడు జాతీయ విద్యాసంస్థలకు ఒకేచోట …

కాశ్మీర్ పోలీసు అధికారి ఇంటిపై తీవ్రవాదుల దాడి.

కాశ్మీర్ : బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఓ పోలీసు అధికారి ఇంటిపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అధికారి కుటుంబం సురక్షితంగా తప్పించుకుంది.

యూపీలో సోనియా పర్యటన..

ఉత్తర్ ప్రదేశ్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని …

దేశ ప్రజలకు ప్రణబ్ శుభాకాంక్షలు

శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడిని ఆదర్శంగా ప్రజలు తీసుకోవాలని సూచించారు ప్రణబ్. ఈ సందర్భంగా రాముడి అడుగుజాడల్లో దేశ …