సీమాంధ్ర

కృష్ణా నదిలోకి దూకి ఇవో ఆత్మహత్య

పరిస్థితులపై దేవాదాయ ఉద్యోగుల ఆందోళన గుంటూరు,నవంబరు 25 (జనంసాక్షి) : గుంటూరు జిల్లాలో దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి అనిత ఆత్మహత్య చేసుకున్నతీరుపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన …

పేదరైతులకు అండగా నిలవాలి

విశాఖపట్టణం,నవంబర్‌21 (జనం సాక్షి)  : రైతులకు వ్యవసాయం లాభ సాటిగా ఉండాలని చెప్పడం మంచిదే అయినప్పటికీ వాణిజ్య పంటలవైపు మళ్లించాలనడం చూస్తే పేదల చేతుల్లో భూములు లాక్కొనే …

వలసలపై చర్యలు తీసుకోరేం: సిపిఎం

అనంతపురం,నవంబర్‌21 (జనం సాక్షి)  : వెనుకబడిన అనంతపురం జిల్లా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది. జాతీయ ఉపాధి హావిూ పథకం నీరుగారుతోందని, పనులు లేకుండా వసలలు పోతున్నా ప్రభుత్వం …

ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే

కాకినాడ,నవంబర్‌21 (జనం సాక్షి)  : ఎస్‌సి వర్గీకరణ డిమాండ్‌ను అమలు చేయాలని ఎంఆర్‌పిఎస్‌ డిమాండ్‌ చేసింది. ఎన్నికల హావిూని నిలబెట్టు కోవాలని, వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ …

ఎపిలో దూకుడు పెంచిన బిజెపి

వైకాపా లక్ష్యంగా ప్రజావ్యతిరేక విధానాలపై గురి పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కార్యక్రమాలు విజయవాడ,నవంబర్‌21  (జనం సాక్షి) : ఎపిలో బిజెపి దూకుడు పెంచింది. అధికార వైకాపా …

2020 నాటికి.. మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ను నిర్మూలిస్తాం

– 110 మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియను మొదలుపెట్టాం – 44మున్సిపాలిటీల్లో మెటీరియల్‌ రికవరీ సదుపాయం ఏర్పాటు – నగరంలో ఏడు చోట్ల కంపోస్ట్‌ పాయింట్స్‌ – ఏపీ …

వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవికి షాక్‌!

– ఎస్సీనా.. కాదో తేల్చాలంటూ అధికారులకు ఈసీ ఆదేశం – 26న మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న జేసీ గుంటూరు, నవంబర్‌19 (జనంసాక్షి):  గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే …

మంత్రి కొడాలి నానిపై.. కేసు నమోదు చేయండి

– తిరుపతిలో నానిపై బీజేపీ నేతల ఫిర్యాదు చిత్తూరు, నవంబర్‌19 (జనంసాక్షి):  ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా తిరుపతిలో బీజేపీ నేతలు నానిపై …

జెరూసలెం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు

అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి): జెరూసలేం వెళ్లే యాత్రికులకు వైసీపీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. యాత్రికులకు ఆర్ధిక సహాయం పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 3 లక్షలలోపు …

అనారోగ్యం వల్లనే చెప్పులేసుకున్నా

మంత్రి అవంతి శ్రీనివాస్‌ విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి): తన కంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్లు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. హిందూ మతంలోనే …