సీమాంధ్ర

అప్పుల కుప్పగా మారిన ఎపి

ఎక్కడా అప్పుపుట్టని స్థితలోకి రాష్ట్రంనిమ్మకాయల చినరాజప్ప విమర్శలు అమరావతి,అక్టోబర్‌11  (జనం సాక్షి) సీఎం జగన్‌ ఏపీని అప్పులపాలు చేసి అభివృద్ధిని విస్మరించారని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. అప్పుల …

చెరువులను దళారులకు అప్పగించే కుట్ర

జివో 217పై మండిపడ్డ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ,అక్టోబర్‌11 (జనంసాక్షి):  మత్స్యకారులను రెచ్చగొట్టేలా జీవో నెంబర్‌ 217 ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. …

’అమ్మఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగాలి

పిల్లలంతా బడి బాట పట్టాల్సిందే తల్లిదండ్రులను చైతన్యం చేయాలి కోట్లు వెచ్చించి స్కూళ్లను బాగు చేస్తున్నాం స్కూళ్ల నిర్వమణపై సిఎం జగన్‌ సవిూక్ష అమరావతి,అక్టోబర్‌11 (జనంసాక్షి): ’అమ్మఒడి’ పథకం …

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న టిడిపి

స్వప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థల దుర్వినియోగం ఇళ్ల నిర్మాణంలో పేదలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి,అక్టోబర్‌11 (జనంసాక్షి):  ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో …

అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంపై చింతామోహన్‌ విమర్శలు గుంటూరు,అక్టోబర్‌11  (జనం సాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. …

అనేక గ్రామాల్లో నీటమునిగిన పంటలు

కడప,అక్టోబర్‌11(  జనంసాక్షి): కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక ఎకరాల్లో …

దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు

ఆస్తుల గుర్తింపునకు కసరత్తు అమరావతి,అక్టోబర్‌11(  జనంసాక్షి): దేవాలయాల ఆస్తులను కూడా ఆన్‌లైన్‌ చేయాలని చూస్తున్నారు. ఆయా దేవాలయాలకు ఉన్న ఆస్తులను, భూముల వివరాలను సేకరించి ఒకే గొడుగు …

భారీ వర్షాలతో చెరువులకు జలకళ

ఆనందంలో జిల్లా రైతాంగం అనంతపురం,అక్టోబర్‌11(  జనంసాక్షి): అనంతపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి చెరువులు నిండినా, అదేస్థాయిలో అధికారుల …

అన్నపూర్ణగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

నేడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం జగన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి వెల్లంపల్లి తదితరులు విజయవాడ,అక్టోబర్‌11(  జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా …

వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి తిరుమల,అక్టోబర్‌11(  జనంసాక్షి): తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదోరోజు సోమవారం ఉదయం 9 …