సీమాంధ్ర

అనంత జిల్లాలో విషాద ఘటన

కొండపై నుంచి జారిపడి పూజారి మృతి అనంతపురం,ఆగస్ట్‌21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి …

విశాఖ స్టీల్‌ కోసం రాజీలేని ఉద్యమం

ప్రజలంతా కలసి రావాలని కార్మికుల పిలుపు విశాఖపట్టణం,ఆగస్ట్‌19(జనం సాక్షి): స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదని కార్మికు సంఘాల జెఎసి నేతలు హెచ్చరించారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని, మోడీ …

సర్కారీ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి

కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు,టీచర్ల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి విజయవాడ,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ బడుల్లో సందడి మొదయ్యింది. అమెరికాలో సైతం మళ్లీ …

ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

కొత్తగా 1,433 మందికి పాజిటివ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 …

జీవోలను గోప్యంగా ఉంచాలనుకోవడం తప్పు

ఇది ప్రజలను వంచించడమే అతప్ప మరోటి కాదు పారదర్శక పాలన చెప్పి చీకటి వ్వయహారాలు ఎందుకు వైసిపిఐ మండిపడ్డ జనసేన నేత పోతిన మహేశ్‌ విజయవాడ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రభుత్వం …

11న మరోమారు లోక్‌ అదాలత్‌ నిర్వహణ

కరోనాతో కొద్దిరోజులుగా నిలిపివేశాం సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రత్న ప్రసాద్‌ గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): వచ్చే నెల పదకొండున మరోసారి లోక్‌ ఆదాలత్‌ ప్రారంభిస్తున్నామని సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ …

ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదు

జగన్‌ పాలనపై బిజెపి నేత కన్నా విసుర్లు అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో సెంట్రలైజ్డ్‌ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ 50 …

నవరత్నాల పేరుతో వైసిపి నవమోసాలు

పేదల బియ్యానికి ఎసరు పెట్టారన్న బోండా ఉమ లోకేశ్‌ తప్పేం మాట్లాడారన్న ఎమ్మెల్సీ మంతెన అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): పేదలకు నవరత్నాలు అని చెప్పి వైసీపీ నవ మోసాలు చేసిందని …

పోలీసులు అతిగా వ్యవహరించడం తగదు

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి,ఆగస్ట్‌18(జనంసాక్షి): గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణం అని టిడిపి …

దళిత విద్యార్థి కుటుంబాన్నిపరామర్శిస్తే భయమెందుకు

టిడిపి నేతలను అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి: టిడిపి అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో దళితయువతి అమానుషంగా నడిరోడ్డుపై చంపితేఆ కుటుంబాన్ని పరామర్శించడం కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోయిందని తెలుగుదేశం పార్టీ అధికార …

తాజావార్తలు