వైవితో ప్రమాణం చేయించిన ఇవో జవహర్ రెడ్డి తన పూర్వ జన్మ సుకృతం అన్న సుబ్బారెడ్డి తిరుమల,ఆగస్ట్11(జనం సాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు చైర్మన్గా …
మండిపడ్డ మంత్రి నారాయణస్వామి అనంతపురం,ఆగస్ట్10(జనంసాక్షి): టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్నారాయణ మండిపడ్డారు. ఎల్లోవిూడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం …
వారంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు,ఆగస్ట్10(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. …
ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అనంతపురం,ఆగస్ట్10(జనంసాక్షి): అనంతపురం పట్టణం, క్లాక్ టవర్ దగ్గర ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళుతున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై …
పెట్రో దరలతో మరింత అధ్వాన్నం విశాఖపట్నం,ఆగస్ట్10(జనంసాక్షి): ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. పెట్రో ధరల …
దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటారు వైసిసి ప్రభుత్వంపై టిడిపి దళిత మహిళానేతల ఆగ్రహం అమరావతి,ఆగస్ట్10(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత …
ఏలూరు,ఆగస్ట్10(జనంసాక్షి): ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షం పడిరది. పశ్చిమగోదావరి జిల్లా నిదడవోలు పరిసరాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం …