Main

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో VRA ల పీకేటింగ్

ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పేస్కల్ జి ఓ ను విడుదల చేసులని..   55 సం, వయస్సు పై బడిన వారికి వారసత్వం ఉద్యోగం కలిపించాలని.. …

*ఇంట‌ర్ లోఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభినందనలు…*

 ఇంట‌ర్ లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా  విద్యార్థులను  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభినందించారు. …

ఎంపి సోయo బాపురవ్ కు ఘన సన్మానం బజార్ హత్నూర్

పార్లమెంట్ సభ్యులు సోయం బాపురవ్ కి బజార్ హత్నూర్ మండల బీజేపీ నాయకులు ఘన సన్మానం చేశారు రాష్ట్రపతి ఎన్నికలలో ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము అభ్యర్థిత్వాన్ని …

రైతుల పాడి పంటలు బాగా పండాలి.

ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించే పంటలు పుష్కలంగా పండాలని కాంక్షిస్తూ బుధవారం రోజున మండల కేంద్రంలోని మథుర నగర్ కాలనీవాసులు గ్రామంలోని శ్రీభీమన్న దేవుని పూజ కార్యక్రమం …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన తోట లక్ష్మి (50) ఇటీవల చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన …

*_లయన్స్ క్లబ్ అన్నదాత మాజీ అధ్యక్షులకు సన్మాన మహోత్సవం_*

ఖానాపూర్ లయన్స్ క్లబ్ అన్నదాతల 14 సంవత్సరాల సేవలందించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుదర్శన్ సంజీవరావు వెంకటేశ్వర్లు బ్రహ్మయ్య రాజేందర్ రాజారాం జితేందర్ మరియు భూదాత వెంకటస్వామి …

దాన్యం డబ్బులకు తిప్పలు….

ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడక అవస్థలు పడుతున్న రైతులు, *పట్టించుకోని అధికారులు, ఖానాపురం జూన్ 28(జనం సాక్షి ) మండలంలోని సొసైటీ, ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు …

ఇంటర్ లో సత్తా చాటిన గిరిజన విద్యార్థిని ఆడే అమూల్య నాయక్. జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బైటూబై మార్కులు తీసుకొచ్చి జిల్లా స్థాయిలోను  ఔరా అనుపించుకుంటున్నా గిరిజన …

ఫసల్ భిమతో రైతుల్లో ఆనందం బజార్ హత్నూర్

ఫసల్ భీమ యోజన ద్వారా రైతుల కాతాల్లో భీమా డబ్బులు జమకావడం తో రైతుల మొహాల్లో ఆనందం వెళ్లి విరిసిందని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల …

వెంకటాపూర్ గ్రామ మందిరంలో చోరీ.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జగదంబదేవి మందిరాలు నిర్మించబడినవి.అందులో ఉన్న దేవి విగ్రహాలపై అలంకరించి ఉన్న ఇంచుమించుగా కీల్లోవెండి తులంబంగారం …