Main

అంగన్వాడీ పిల్లలకు అక్షర అభ్యాసం.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాలల్లో పంపిస్తుంటే విద్యార్థుల తలరాత మారనుంది మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.మంగళవారం రోజున మండలంలోని …

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ

కేసముద్రం జూన్27(జనం సాక్షి)కేసముద్రం మండలం తావూర్య తండా గ్రామపంచాయతీ పరిధిలో గల దుబ్బ తండాలో మండల ప్రజా పరిషత్ ఫండ్ నుండి ఐదు లక్షల రూపాయలు మంజూరు …

ఫ్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి.

అక్రమ విద్య వ్యాపారాన్ని అడ్డు కట్టా వేయాలని టిజివిపి బోథ్ నియోజకవర్గ కో-కన్వీనర్ సతీష్ అన్నారు.సోమవారం రోజున తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని మండల విద్యాధికారికి …

గిరిజన రిజర్వేషన్లు పెంచాలి -ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్

తొర్రూరు:27 జూన్ (జనంసాక్షి)  జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని ఎల్ హెచ్ పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూక్య కోట్యా …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: రైతు గత ఏడాది సాగు చేసి పండించిన పంటకు సరిగా దిగుబడి రాక అప్పుల ఊబిలో చిక్కుకొని తను మనస్తాపం చెంది పురుగుల …

ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఎమ్మెల్యే పెద్ది

ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని రాగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సోమవారం …

అగ్నిపథ్ రద్దు

నిర్మల్ జిల్లా//కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సైనిక వ్యతిరేక స్కీమ్ అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టిన …

దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ బ్యూరో, జూన్27,జనంసాక్షి,,,  బీజేపీ పాలకులు దేశంలో వ్యవ్యస్తలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు, ఏఐసీసీ పిలుపు …

 ఇంద్రవెళ్లి మండలంలోని మర్కగుడా గ్రామం నందు అంబెడ్కర్ విగ్రహం  శిథిలావస్థలో ఉన్నందున నిర్మాణం కొరకు మరియు సైడ్ వాల్ నిర్మాణం కొరకు నేడు మర్కగుడా గ్రామస్థులు ఆదిలాబాద్ …

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం….. ***భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు….. టేకుమట్ల.జూన్25(జనంసాక్షి) రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ …