Main

బాధిత కుటుంబాలకి పరామర్శ

కడం జూన్ 25 (జనంసాక్షి ) మండలం లోని ధర్మాజీ పెట్ గ్రామ మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల నర్సగౌడ్ భార్య లక్ష్మి ఇటీవల అనారోగ్యం తో మృతి …

బస్టాండ్ ను సందర్శించిన డివిఎం

   బోథ్  జూన్ 24 (జనంసాక్షి)  బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను శనివారం డివిఎం మధుసూదన్ సందర్శించారు. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు జికే …

ప్రైవేట్ పాఠశాలలో దోపిడీని అరికట్టాలి

BDSF రాష్ట్ర కన్వీనర్ భూక్యా రమేష్ డిమాండ్  కడెం  జూన్25(జనంసాక్షి) ప్రైవేట్ పాఠశాలలో అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారు ఒక దిక్కు అధిక ఫీజులు మరో పక్క …

మన ఊరు మనబడి పనుల ప్రగతిపై సమీక్ష

నిర్మల్ బ్యూరో, జూన్25,జనంసాక్షి,,,    శనివారం  జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ  అధ్యక్షతన జిల్లా పాలనాధికారి   సమావేశ మందిరంలో   మన ఊరు మనబడి పనుల ప్రగతిపై …

విద్యుత్ షాక్ తో రెండు మేకలు మృతి

బోథ్ జూన్ 25 (జనంసాక్షి) బోథ్ మండల కేంద్రం కి చెందిన షేక్ ఇస్మాయిల్ కి చెందిన మేకలు చనిపోయాయి. వివరాలకు వెళ్తే బాధితుడు తెలిపిన వివరాల …

హైదరాబాద్ లో జరగబోయే పిఎం నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి:బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్.

మండల కేంద్రంలో శనివారం రోజున బిజెపి పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మండల జిల్లా నాయకులు నిధి సేకరణ కార్యక్రమం బాగంగా నేరడిగోండ మండల భారతీయ జనతా …

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు.

అదిలాబాద్ బ్యూరో జనం సాక్షి : తాంసీ మండలంలోని పొన్నారి గ్రామం లో ని ప్రైమరీ పాఠశాల లో విద్యార్థుల సౌకర్యార్థం 130 మంది విద్యార్థులకు ముచ్చ …

బురదమయంగా మారిన ధన్నూర్ రోడ్డు

   బోథ్ జూన్ 17(జనంసాక్షి) చినుకు పడిందంటే ధన్నూర్ వైపు ఉన్న గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బోథ్ మండలం కుచులాపూర్ ఆలయం వద్ద నుండి ధన్నూర్, కుచులాపూర్, …

మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.

మండల కేంద్రంలోని బీజేపీ  పార్టీ కార్యాలయం లో   మోదీ గారి బహిరంగ సభకు జనసమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్న  బిజేపి నాయకులు *గిరిజన మోర్చ రాష్ట్ర అధికార …

నిరుపేద విద్యార్థు లకు నోట్ బుక్స్ పంపిణీ

మంత్రి వ్యక్తిగత సహాయకులు  కృష్ణం రాజు ఖానాపూర్ రూరల్ 25 జూన్ జనం సాక్షి : నీరు పేద విద్యార్థులకు శనివారం అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ …