Main

*-రైతుల రుణాలను మాఫీ చేయండి…*

 రైతు బందు డబ్బులను రైతు ఖాతాల్లో వెంటనే జమా చేయాలి…* *- కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ & ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వేడ్మ బోజ్జు …

బీజేపీ కార్యవర్గ సమావేశం లో పాల్గొన్న సాకటి దశరథ్.

జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చేనెల జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్  లో జరగనున్న నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా …

ముగజీవాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అదుపులో చేసుకున్న ఎస్ఐ.

అక్రమంగా 32ఎడ్లు బొక్కు దూడలను ఓవాహనంలో కుక్కి నెరడిగొండలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై నుంచి నిర్మల్ వైపు తరలిస్తున్న క్రమంలో పోలీసులు అందుకున్న విశ్వసనీయత సమాచారం …

ఈ-శ్రమకార్డుల పంపిణీ.

ఆసంఘటిత కార్మిక ఉద్యోగులకు ప్రతినెల పెన్షన్ల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని విడిసి చైర్మన్ నవీన్ అన్నారు. మండలంలోని కుఫ్టీ గ్రామంలో బుధవారం రోజున ప్రధాన మంత్రి అసంఘటిత …

ఘనంగా ప్రొఫెసర్ జయ శంకర్ వర్థంతి.

మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం యందు ప్రోపేసర్ జయశంకర్ వర్థంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ పంద్రా జైవంత్రావు మాట్లాడుతు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర …

నిత్య జీవితం లో యోగ తప్పనిసరి అలవాటు చేసుకోవాలి. జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్.

యోగ అనేది ఒక వర్గానికి, మతానికి సంభందించినది కాదు. రోగ రహిత సమాజం కోసం మన భారతీయ ఋషుల ద్వారా అందించబడిన మహా శాస్త్రం. మనిషిని నిరోగిని …

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ……. ***రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే…..

***పక్క రాష్ట్ర రైతుల మీద ఉన్న ప్రేమ మన రాష్ట్ర రైతులపై లేదు కేసీఆర్ కు…… ***ఒక్కో కుటుంబానికి 50వేల రుా. చెక్కుల పంపణీ….. టేకుమట్ల.జూన్21(జనంసాక్షి) రాష్ట్రంలో …

*యోగాతో సంపూర్ణ ఆరోగ్యం…… జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్*

*అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఉట్నూర్ కెబి కాంప్లెక్స్ నందు  నిర్వహించిన యోగ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు  ITDA PO వరుణ్ …

యోగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది:ఎంపీపీ

యోగ నిత్యజీవితంలో ఒక భాగంగా రోజు వారిగా క్రమం తప్పకుండా యోగ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.మంగళవారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని …

తరగతులకు హాజరు కాని బాసర విద్యార్థులు

ఆందోళనలోనే ట్రిపుల్‌ ఐటి విద్యార్థులు మంత్రి ఇంద్రకరణ్‌ ఏనాడు పట్టించుకోలేదన్న విమర్శలు నిర్మల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు షాకిచ్చారు. సోమవారం నుంచి విద్యార్థులు …