Main

పశువైద్యం కోసం పెరిగిన వసతులు

ఊపిరి పీల్చుకుంటున్న అన్నదాతలు ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పశువులకు బార్‌కోడ్‌ విధానం అమల్లోకి వస్తే మూగజీవాలకు వైద్యసేవలు మెరుగుపడనున్నాయని పశుసంవర్థక అధికారులు అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రోగాలు …

మిర్చితో నష్టం..పత్తితో కలసి వచ్చేనా?

గతానుభవాలతో మరోమారు పత్తివైపు మొగ్గు ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆరుగాలం కష్టించి …

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

ఇతరవృత్తుల్లో స్థిరపడుతున్న మహిళా కార్మకులు బీడీలకు తగ్గిన ఆదరణతో మూతపడుతున్న సంస్థలు నిర్మల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో బీడీ పరిశ్రమ ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. …

పౌరుల రక్షణ భద్రతే…పోలీస్ కర్తవ్యం..

రెబ్బెన ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి):- సమాజంలోని పౌర రక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని సమస్త ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడమే రక్షకభటుల …

పల్లె ప్రగతి పనులు పరిశీలన.

నార్నూర్…గ్రామంలో నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి పనులను ఎంపిడిఓ రమేష్ పరిశీలించారు.శనివారం పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా నాగల్ కొండా గ్రామపంచాయతీ లో గ్రామసభ ఏర్పాటు …

పల్లె, పట్టణ ప్రగతి జిల్లాలో అందరి సహకారం తో విజయవంతం..మంత్రి అల్లోల

పట్టణంలో పాదయాత్ర చేసిన మంత్రి, జిల్లా పాలనాధికారి,   నిర్మల్ బ్యురో, జూన్18,జనంసాక్షి,,,    తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పల్లె ,పట్టణ ప్రగతి ప్రజల్లో మార్పు …

*వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ.

*జైనథ్ జనంసాక్షి : మండలంలోని మేడిగూడ రోడ్ ప్రాథమిక పాఠశాలలో వసుధ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా రెండు వందల నోట్ పుస్తకాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు* *ప్రాథమిక …

ఘనంగా భాజపా జిల్లా అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు

నిర్మల్ బ్యూరో, జూన్18,జనంసాక్షి,,,,,      భారతీయ జనతాపార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డా పడకంటి రమాదేవి  జన్మదిన వేడుకలు  పార్టీ నాయకులు   జిల్లా పార్టీ కార్యాలయంలో …

ఐదవ విడత పల్లె ప్రకృతి కార్యక్రమం విజయవంతం-జడ్పీటీసీ అనిల్ జాధవ్.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పర్చడాని మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో బాగుందనిమండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ సజన్ అన్నారు.ఐదవ విడత …

టీఆరెఎస్ ప్రభుత్వం తోనే పల్లెల అభివృద్ది.

నార్నూర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రతి పల్లెలో గ్రామాభివృద్ధి జరుగుతుందని గాదిగూడ వైస్ ఎంపిపి మర్శవానే యోగేష్ కొనియాడారు.శనివారం మండలంలోని కొత్తపెల్లి ఎస్ సి గూడ లో …