Main

పల్లె ప్రగతి అద్భుతమైన కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కార్యక్రమం పల్లె ప్రగతి అని  ఆయా జీపీ సర్పంచ్లు అన్నారు. శనివారం రోజున 5వ విడత పల్లె ప్రగతిపై …

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.

 నార్నూర్. పరిసరాల శుబ్రంగా ఉంచాలని వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని సూపర్వైజర్ చరణ్ దాస్ అన్నారు.శనివారం మండలంలోని ఎంపల్లి కి కోలాం గూడలో ఇంటింటా తిరిగి పరిశుభ్రత …

దేశ వ్యాప్తంగా 95వ ర్యాంకు.

ర్యాంక్ సాదించిన మైత్రేయ బౌద్ధ. జనం సాక్షి  ఉట్నూర్. దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)ద్వారా 9వ మరియు 11తరగతుల ఎస్సీ కులాల …

విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం కి పట్టవా

కడెం జూన్18 (జనం సాక్షి)వి ద్యార్థుల సమస్యలు తెలుసుకొని, భరోసా కల్పించేందుకు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ని పోలీస్ లు …

మండల వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్

బంద్ లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు, ఖానాపురం జూన్ 18(జనం సాక్షి ) కేంద్ర ప్రభుత్వ బలగాల చేతిలో  కాల్చబడ్డ అమరుడు రాకేష్ మృతికి నిరసనగా శనివారం  …

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బజార్ హత్నూర్

 మండలంలోని పిప్రి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు అనంతరం ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో మొక్క నాటి పిల్లలతో భేటీ అయ్యారు ఈ …

జైనథ్ క్రీడా మైదానాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో

జైనథ్ మండల కేంద్రంలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి పరిచేందుకు క్రీడా స్థలాన్ని పరిశీలించి వాలీబాల్ హై జంప్ లాంగ్ జంప్ స్థలాలను కూడా పరిశీలించి వాటిని కూడా …

శ్రద్ధాంజలి

ఇంద్రవెళ్లి జనంసాక్షి : మండలంలోని హర్కపూర్ గ్రామం నందు  సేవాలాల్ ధర్మప్రచార్ ప్రేమ్ సింగ్ మహరాజ్ గారి మాతృమూర్తి నంది బాయి తేరివి సందర్భంగా ఆదిలాబాద్ జడ్పీ …

*పరామర్శ*

ఉట్నూర్ జనంసాక్షి : మండలం లక్కారం KB నగర్ గ్రామానికి చెందిన డొల్ కల  పాల్ యొక్క కుమార్తె  పొచేర గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేశ్వర్ గౌడ్  …

సుస్థిర పాలన బీజేపీ వల్లే సాధ్యం బజార్ హత్నూర్

 సుస్థిర పరిపాలన నీతివంతమైన ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ అన్నారు ప్రధాని …