ఆదిలాబాద్

*ఏజెన్సీ మండలంలో రియల్ దందా*

*•గిరిజనుల పేరుతో గిరిజనేతరులు ఇష్టారాజ్యంగా భూ వ్యాపారం* *•భూ దందాలో గిరిజన, గిరిజనేతర నాయకులు కుమ్మక్కు* బయ్యారం,సెప్టెంబర్07(జనంసాక్షి): ఆదివాసీ, గిరిజన చట్టాలతో గిరిజనులకు న్యాయం జరిగే మాట  …

” మాదాపూర్ దుర్గం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం…”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో సుమారు 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం …

” భక్తుల కొంగు బంగారం లంబోదరుడు – రాష్ట్ర బిజెపి నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి “

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): కోరుకున్న భక్తులకు కోరినన్ని వరాలను ప్రసాదిస్తూ ముక్కోటి దేవతలతో మొదటి పూజ అందుకునే ఆదిదేవుడు తన భక్తులపట్ల కొంగుబంగారంమని, భోళా శంకరుని …

బహుజన చైతన్య సదస్సు

జహీరాబాద్ సెప్టెంబర్ 7 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది, సంగారెడ్డి …

ఈనెల 21న జరిగే కల్లుగీత కార్మిక సంఘం మండల సభను జయప్రదం చేయండి

  దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి ఈనెల 21వ తేదీన మండల కేంద్రంలో నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర …

గణపయ్య నవరాత్రులు సందర్భంగా

శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో మా అన్నదానం కార్యక్రమం విజయవంతం పెద్దవంగర సెప్టెంబర్ 07(జనం సాక్షి ) గణపయ్య నవరాత్రులు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో …

చిత్రకళ విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందిస్తుంది.

– బెల్లంపల్లి తహసిల్దార్ కుమార స్వామి. పోటో: విద్యార్థులతో మాట్లాడుతున్న తహసీల్దార్. బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి) చిత్రకళ విద్యార్థుల ఆలోచనలను గొప్ప సృజనాత్మకతవైపుకు తీసుకుపోతుందని బెల్లంపల్లి …

పోటా పోటీగా వేదికల ఏర్పాటు

ఎమ్మెల్యే సమయస్ఫూర్తితో తీవ్ర ఉత్కంఠకు తెర దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి రెండవ విడత ఆసరా పెన్షన్ కార్డులను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతుల మీదుగా …

నెన్నెలలో స్వయం పాలన దినోత్సవం.

ఫోటో: విద్యార్థులతో ఉపాద్యాయులు. బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే …

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.

బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. పోటో: సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ. బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి) గురుకుల పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస …

తాజావార్తలు