ఆదిలాబాద్

పేద ప్రజల గుండెల్లో మాణిక్ రావు మహారాజ్ చిరస్మరణీయులు.

టీపీసీసీ ఉపాధ్యక్షులు యం రమేష్ మహరాజ్. తాండూరు సెప్టెంబర్ 5(జనంసాక్షి)పేద ప్రజల గుండెల్లో మాణిక్ రావుమహారాజ్ చిరస్మరణీ యులని టీపీసీసీ ఉపాధ్యక్షులు యం.రమేష్ మహరాజ్ అని కొనియాడారు.సోమవారం …

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

తాండూరు సెప్టెంబర్ 5 (జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని మహాత్మ జ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి …

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకం.

పాఠశాల చైర్మన్ నాగమ్మ. తాండూరు సెప్టెంబర్ 5( జనం సాక్షి)సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని మల్రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల చైర్మన్ నాగమ్మ పేర్కొన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని …

ఉత్తమ ఉపాధ్యాయునికి అత్యుత్తమ పురస్కారం

దంతాలపల్లి సెప్టెంబర్ 5 జనం సాక్షి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఎండి యాకూబ్ అలీ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా …

5వ రోజు కొనసాగుతున్న నిరసన కార్యక్రమం సంఘీభావం తెలిపిన ఎంపీపీ అంజయ్య

  దంతాలపల్లి సెప్టెంబర్ 5 జనంసాక్షి భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య(లియాఫీ), ఆల్ ఇండియా జాక్ ఇచ్చిన పిలుపుమేరకు సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా నిరవధికంగా …

పండగలు మత సామరస్యానికి ప్రతీకలు.

– బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. బెల్లంపల్లి, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) పండగలు మత సామరస్యానికి ప్రతీకలు అని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అన్నారు. సోమవారం …

వినాయక వేలంపాటలో..రికార్డులు బద్దలు కొట్టిన రొంపల్లి సంతోష్.

2.61.000 రుపాయలకు లడ్డు కైవసం. తాండూరు సెప్టెంబర్ (జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోగత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న విగ్నేశ్వరుని ప్రసాదం(లడ్డు) వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ …

వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార 2.61.000 రుపాయలకు లడ్డు కైవసం.

తాండూరు సెప్టెంబర్ 4 (జనం సాక్షి) గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న విగ్నేశ్వరుని ప్రసాదం(లడ్డు) వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ …

ఒక లక్షా 30 వేలకు వినాయక ప్రసాదం సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి కైవసం.

తాండూరు సెప్టెంబర్ 4(జనంసాక్షి)వినాయక నిమర్జనంలో పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి ఒక్క లక్ష 30 వేలకు గణణతుని ప్రసాదం కైవసం చేసుకున్నారు. ఆదివారం తాండూరు …

ఆదిదేవుని ప్రసాదం 12,500 దక్కించుకున్న నాగలింగం.

ఐదు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుని ప్రసాదం దక్కించుకోవడం పుణ్యఫలం. తాండూరు సెప్టెంబర్ 4(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూర్ గ్రామంలోని శివాలయం …

తాజావార్తలు