ఆదిలాబాద్

డీజే యజమానుల బైండోవర్

దంతాలపల్లి సెప్టెంబర్ 9 జనం సాక్షి నేటి నుండి జరిగే గణపతి నిమజ్జనాల సందర్భంగా ఊరేగింపులో డిజె సౌండ్ సిస్టం లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని …

ప్రజా ప్రయోజనాలే కమ్యునిష్టులు లక్ష్యం

– గిరిజన,దళితులు మేలు కోరే తెరాసకు ఓటింగ్ మద్దతు సిపిఐ(ఎం) మండల కమిటీ – అశ్వారావుపేట, సెప్టెంబర్ 8( జనం సాక్షి ) ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా …

సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్ పార్టీలోకి చేరిక.

టీ ఆర్ ఎస్ లోకి చెన్నారం సర్పంచ్. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్ …

నేడు..స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మణిక్ రావు మహరాజ్ 6వ వర్దంతి.

తాండూరు సెప్టెంబర్ 8 (జనంసాక్షి)స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మణిక్ రావు మహరాజ్ 6వ వర్దంతిని పురస్కరించుకుని మహారాజుల కుటుంబం ఆధ్వర్యంలో సిసిఐ రోడ్ డిసిఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా …

గణపయ్య నవరాత్రులు సందర్భంగా అన్నదానం

  టేకునుపల్లి, సెప్టెంబర్ 7( జనం సాక్షి ): గణపతి నవరాత్రులు సందర్భంగా టేకులపల్లి, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో బుధవారం …

వేములపల్లిలో వైద్య శిబిరం

దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి మండలంలోని వేములపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంత ముఖ్యఅతిథిగా పాల్గొనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం …

*ఏజెన్సీ మండలంలో రియల్ దందా*

*•గిరిజనుల పేరుతో గిరిజనేతరులు ఇష్టారాజ్యంగా భూ వ్యాపారం* *•భూ దందాలో గిరిజన, గిరిజనేతర నాయకులు కుమ్మక్కు* బయ్యారం,సెప్టెంబర్07(జనంసాక్షి): ఆదివాసీ, గిరిజన చట్టాలతో గిరిజనులకు న్యాయం జరిగే మాట  …

” మాదాపూర్ దుర్గం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం…”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో సుమారు 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం …

” భక్తుల కొంగు బంగారం లంబోదరుడు – రాష్ట్ర బిజెపి నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి “

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): కోరుకున్న భక్తులకు కోరినన్ని వరాలను ప్రసాదిస్తూ ముక్కోటి దేవతలతో మొదటి పూజ అందుకునే ఆదిదేవుడు తన భక్తులపట్ల కొంగుబంగారంమని, భోళా శంకరుని …

బహుజన చైతన్య సదస్సు

జహీరాబాద్ సెప్టెంబర్ 7 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది, సంగారెడ్డి …