ఆదిలాబాద్

పోస్టల్ సేవలను ఉపయోగించుకోండి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్

గరిడేపల్లి మండలంలోని గానుగబండ  గ్రామంలో శుక్రవారం పోస్టల్ సేవల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా సర్పంచ్ పంగ వీరస్వామి పాల్గొని మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రజలు …

బాధిత కుటుంబ సబ్యులను పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని గోండ్ గూడ(లింగట్ల) గ్రామానికి చెందిన సిడాం మల్కు ఇటీవల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం …

అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ గ్రీడ్ వారి సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు నూతన యూనిఫాం దుస్తులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం రోజున …

రైతాంగ సమస్యలపై తహసీల్దార్ కు వినతిపత్రం-కాంగ్రెస్

టీపీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు గురువారం రోజున మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక మండల తహశీల్దార్ పవన్ చంద్రకు …

ఘనంగా కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలో గురువారం నాడు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా …

ఘనంగా పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కొండమల్లేపల్లి రైతు సమన్వయ

సమితి అధ్యక్షులు కేసాని లింగారెడ్డి  కొండమల్లేపల్లి నవంబర్ 24 జనం సాక్షి న్యూస్: మండల కేంద్రంలో గురువారం నాడు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగంధర్ రెడ్డి …

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాం దుస్తులు పంపిణీ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాం దుస్తులు స్కూల్ బ్యాగులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా గురువారం రోజున మండలంలోని చిన్న బుగ్గారాం  కుమారి …

ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలి.

తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ పిలుపులో భాగంగాబుధవారం రోజున మండలలోని అదివాసి భవనంలో  డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో జరిగే ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ …

ముగిసిన అఖండ హరినామ సప్తహం.

జనం సాక్షి రూరల్ నవంబర్ 22 నిర్మల్ జిల్లా బైంసా మండలం చుచుంద్ గ్రామ సద్దేశ్వర ఆలయ ప్రాంగణంలో అఖండ హరినామ సప్తాహం వేడుకలు మంగళవారంతో ముగిసాయి. …

బోయివాడ ప్రాంతంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

నిర్మల్ పట్టణం లోని శాస్త్రీనగర్,బోయివాడ ప్రాంతంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్  పర్యటించి,కాలినడకన బోయివాడ ప్రాంతం నుండి శాస్త్రినగర్  వరకు తిరుగుతూ ,శాస్త్రీనగర్ నందు గత …