ఆదిలాబాద్

ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేద్దాం

డా,,మల్లికార్జున రెడ్డి, పెద్దోళ్ళ గంగారెడ్డి       నిర్మల్ బ్యూరో, నవంబర్30,జనంసాక్షి,,, భాజాపా రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర …

ఎఎస్ఐ అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖ నాయకులు.

జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్(53) మంగళవారం రాత్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఎమ్మెల్యేలు …

బ్యాంక్ సేవాలను వినియోగించుకోవాలి.

టీజీబీ బ్యాంక్ అందిస్తున్న సేవలను వినియోగదారులు వినియోగించుకోవాలని గాదిగూడ టీజీబీ బ్యాంక్  మేనేజర్ జి. మౌనిత్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ  పాఠశాలలో …

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షుడు బోడ అంజి యాదవ్

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా యువమోర్చా కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు బోడ అంజి …

దివ్యాంగులకు బస్ పాస్ జారీ సమేళనంలో పాల్గొన్న ఎంపీపీ రాథోడ్ సజన్.

ఆర్టీసీ రీజనల్ పరిధిలో దివ్యంగుల బస్ పాస్ జారి కోసం మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వద్ద నిర్వహించిన మేళాలో ముఖ్య అతిథిగా మండల …

మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి కార్యక్రమం యేకుల సురేష్

: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చింతకుంట్ల గ్రామంలో సోమవారం నాడు  మహాత్మా  జ్యోతి రావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా చింతకుంట్ల పరిధిలోని డి.ఎం కుంట …

బొల్లారం మున్సిపాలిటీ వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటు కృషికై ఎమ్మెల్యే జిఎంఆర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ …

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు

 మహాత్మ జ్యోతిరావుపూలే  అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ …

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో విద్యార్థుల ప్రతభ

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2022” లో విజయ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో బహుమతులు గెలుపొందారు. “నిత్యం …

ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు పధకం అమలు చేస్తాం

దళిత బంధు ఇప్పిస్తామని దళారులు వస్తారు మోస పోవద్దు ఎమ్మెల్యే రేఖ నాయక్ ఖానాపూర్ రూరల్ 28 నవంబర్ (జనం సాక్షి): ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు …