ఆదిలాబాద్

సమైక్య జాతీయ స్ఫూర్తిని చాటుదాం….

బిజెపి గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి             కే. రాంజీ రాథోడ్. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)భిన్నత్వంలో ఏకత్వం భారత …

ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్.

తాండూరు అగస్టు 12(జనంసాక్షి) ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగ అని యాలాల తహసీల్దార్ గోవిందమ్మ అన్నారు. శుక్రవారం రక్షా బంధన్ సందర్భంగా హాజీపూర్ గ్రామసర్పంచ్ శ్రీనివాస్ కు …

అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్

జనం సాక్షి,వంగూర్: అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ అని పరిసర గ్రామాల్లో శుక్రవారం రాఖీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెలు …

అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ- నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్

*రాజేంద్రనగర్.ఆర్.సి.(జనం సాక్షి)*  అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని …

అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.

యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా పేర్కొన్నారు.శుక్రవారం …

మహిళబంధు ముఖ్యమంత్రి కేసీఆర్ .

వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు …

శ్రీ కట్ట మైసమ్మ ఆలయ చెత్తు నిర్మాణానికి ఐదు లక్షల ఒక వెయ్యి 14 రూపాయలు విరాళం.

తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు ఆగస్టు 12 (జనంసాక్షి) తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాత కుంట లో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ …

దైవచింతనతే నే మానసిక ప్రశాంతత.

 తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు జులై 12(జనంసాక్షి)దైవచింతన తోనే మానవ జన్మ సార్థకం అవుతుందని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ …

ఘనంగా రక్షాబంధన్.

జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాఖీ పౌర్ణమి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాంద్ర జైవంత్ …

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలి.

బి జె పి అధ్వర్యంలో జండాల పంపిణి.. తాండూరు ఆగస్టు 11 (జనం సాక్షి) ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై మువ్వన్నెల జెండాను …