ఆదిలాబాద్

డబుల్‌ ఇంటి ఆశచూపి బాలికపై అత్యాచారం

టిఆర్‌ఎస్‌ నుంచి నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ సస్పెన్షన్‌ సాజిద్‌పై చర్యకు బిజెపి డిమాండ్‌ నిర్మల్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్‌ …

పల్లె ప్రగతితో రూపురేఖలు మారాలి

స్వచ్ఛ గ్రామాలు తయారుకావాలి: ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): సమష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎమ్మెల్యే …

కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం

  ధోనిగామ్‌ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన మంత్రి నిర్మల్‌,,ఫిబ్రవరి23  (జనంసాక్షి) :  తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ …

కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి : ఏలేటి

నిర్మల్ బ్యూరో, ఫిబ్రవరి,21,, జనంసాక్షి  ,,, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాదుకుంటామ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి …

అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

 నిర్మల్ బ్యూరో,, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  సారంగాపుర్ మండలం తండ్రా గ్రామానికి చెందిన నలుగురు వాలీ బాల్, రన్నింగ్, విభాగాల్లో ఉత్టమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ టోర్నమెంట్ నేపాల్ లో …

ఎమ్మెల్సీగా దండే విఠల్  ప్రమాణ స్వీకారం

  నిర్మల్ బ్యూరో, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  ఉమ్మడి అదిలాబాద్ జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రొటెం …

కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11జనంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన …

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. …

సిసిఐ సంస్థను పునరుద్దరించాలి

జోగురామన్న ఆధ్వర్యంలో ఆందోళన అదిలాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): జిల్లాలోని సిమెంట్‌ పరిశ్రమను సిసిఐని పునరుద్ధరించాలని సీసీఐ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన …

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీ

నిర్మల్‌: వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి …