ఆదిలాబాద్

బాసరలో వసంతపంచమి రద్దీ

నేటి అక్షరాస్యాలకు భారీగా భక్తులు పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం బాసర,ఫిబ్రవరి4(జనంసాక్షి ): వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి …

అనేక పాఠశాలల్లో అరకొర వసతులు

మద్యాహ్నభోజనానికి అవరోధాలు ఆదిలాబాద్‌,ఫిబవ్రవరి4 (జనంసాక్షి):  అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయి. కరోనాతో మూతపడ్డ పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లు తెరుచుకుంటున్నా విద్యార్థుల రాక అంతంత …

3న సావిత్రీబాయి పూలే జయంతి

ఆదిబాలాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జనవరి 3న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను జరుపనున్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకల్ని …

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి జిల్లా పంచాయితీ అధికారి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల …

జిల్లాలో నాగోబా జాతర సందడి

ఘనంగా నిర్వహణపై చర్చలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొడలయ్యింది. వచ్చే నెలలో జరిగే జాతరకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. నాగోబా …

వరికి కాదు ఉరి.. బీజేపీకి గోరీ కడతాం

ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధినేత …

చివరి దశకు చేరుకుంటున్న పత్తి అమ్మకాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):  ఎప్పటిలాగే పత్తి అమ్మకాలు చివర దశకు చేరుకోవడంతో ధరలు మెల్లగా పెరుగుతున్నారు. మద్దతు ధర కంటే మార్కెట్‌లో పత్తికి ఎక్కువ ధర ఉండటంతో సీసీఐకి రైతులు …

ధాన్యం కొనుగోళ్లలో కప్పదాటు వ్యవహారం

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా …

చిత్తవుతున్న పత్తి రైతులు

ఏటా తప్పని అమ్మకాల తిప్పలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలోని పత్తి వ్యాపారుల వైఖరి కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా …

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదన్న ఇంద్రకరణ్‌

నిర్మల్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని ఆదరణ ఉందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగిన స్థానిక సంస్థల కోటా …