ఆదిలాబాద్

మంచిర్యాలలో పోలింగ్‌ పరిశీలించిన శశాంక్‌ గోయల్‌ 

మంచిర్యాల,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ఉమ్మడి ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల …

గిరిజన ప్రాంతాల్లో రాత్రిపూటా వ్యాక్సినేషన్‌

నెలాఖరుకల్లా ప్రక్రియపూర్తి కావాలన్న కలెక్టర్‌ ఆదిలాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో రాత్రిపూట కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నెలాఖరు నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని …

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి చేశామన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదిలాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): ఉమ్మడి జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌, కౌంటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి …

సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. గిరిజన గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి …

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) :  గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల అమలును  సవిూక్షించారు.ప్రతి …

ఆసిఫాబాద్‌ ఎస్‌బిఐలో భారీచోరీ

కుమ్రంభీం అసిఫాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : అసిఫాబాద్‌ మండలంలోని అడా ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంక్‌ కిటికీలు పగులగొట్టి గుర్తు తెలియని …

జంగిల్‌ బడావో..జంగిల్‌ బచావో

కవ్వాల్‌ రక్షణతో పులులకు భరోసా కఠిన చర్యలతో అడవుల్లో రక్షణ ఏర్పాట్లు నిర్మల్‌,డిసెంబర్‌6  ( జనంసాక్షి ) :  అక్కడక్కడా ఇప్పుడు పులులను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.చిరుతలు, …

వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ప్రజలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 18 ఏండ్లు నిండి వ్యాక్సిన్‌కు అర్హులైన …

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన యాసంగి పంటల కోసం అధికారుల చైతన్యం ఆదిలాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు వరిసాగు చేయవద్దని …

ఏజెన్సీలో స్వారీ చేస్తున్న చలిపులి

కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో వణుకు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు ఆదిలాబాద/వరంగల్‌,డిసెంబర్‌3 (జనం సాక్షి)  :  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. …