ఆదిలాబాద్

అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

 నిర్మల్ బ్యూరో,, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  సారంగాపుర్ మండలం తండ్రా గ్రామానికి చెందిన నలుగురు వాలీ బాల్, రన్నింగ్, విభాగాల్లో ఉత్టమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ టోర్నమెంట్ నేపాల్ లో …

ఎమ్మెల్సీగా దండే విఠల్  ప్రమాణ స్వీకారం

  నిర్మల్ బ్యూరో, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  ఉమ్మడి అదిలాబాద్ జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రొటెం …

కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11జనంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన …

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. …

సిసిఐ సంస్థను పునరుద్దరించాలి

జోగురామన్న ఆధ్వర్యంలో ఆందోళన అదిలాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): జిల్లాలోని సిమెంట్‌ పరిశ్రమను సిసిఐని పునరుద్ధరించాలని సీసీఐ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన …

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీ

నిర్మల్‌: వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి …

బాసరలో వసంతపంచమి రద్దీ

నేటి అక్షరాస్యాలకు భారీగా భక్తులు పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం బాసర,ఫిబ్రవరి4(జనంసాక్షి ): వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి …

అనేక పాఠశాలల్లో అరకొర వసతులు

మద్యాహ్నభోజనానికి అవరోధాలు ఆదిలాబాద్‌,ఫిబవ్రవరి4 (జనంసాక్షి):  అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయి. కరోనాతో మూతపడ్డ పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లు తెరుచుకుంటున్నా విద్యార్థుల రాక అంతంత …

3న సావిత్రీబాయి పూలే జయంతి

ఆదిబాలాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జనవరి 3న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను జరుపనున్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకల్ని …

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి జిల్లా పంచాయితీ అధికారి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల …