ఆదిలాబాద్

కార్యకర్తల కృషి మరువలేనిది

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి: జోగు ఆదిలాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించేందుకు కృషిచేసినపార్టీ కార్యకర్తలను మాజతీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న అభినందించారు.ఇదే స్ఫూర్తితో రాబోయే ఎం …

ఓటరు చైతన్యం మరువలేనిది

అత్యధిక సర్పంచ్‌ స్థానాలు కట్టబెట్టడంపై హర్షం మహిళల సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట: ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల్లో అత్యధికచోటల్‌ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టినందుకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ …

అత్యధిక స్థానాల్లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం

ఏకగ్రీవాలతో పాటు,ఎన్నికల్లోనూ గులాబీ దండు సత్తా కెసిఆర్‌ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న అల్లోల్ల నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): జిల్లాలో ఏకగ్రీవ పంచాయితీల్లో సత్తా చాటిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు …

ప్రశాంత ఎన్నికలకు కసరత్తు

మావోల ప్రభావం లేదన్న ఎస్పీ ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడంచెల భద్రతతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. ఎన్నికల్లో మావోయిస్టుల …

సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

అక్రమ మద్యం కట్టడికి చర్యలు ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని పకడ్బందీగా నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా సరిహద్దు గుండా …

మొదలైన నాగోబా జాతర సందడి

గంగాజలాన్ని సేకరించేందుకు మెస్రం వంశీయులు గిరిజన సంస్కృతికి ప్రత్యేక ఆదరణ ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రాధాన్యత ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): నాగోబా జాతరకు గడువు సవిూపిస్తున్న నేపథ్యంలో కార్యక్రామలు ఊపందుకున్నాయి. పవిత్ర …

అక్రమ కలపస్వాధీనం

ఇళ్లపై దాడి చేసి నిల్వలపై ఆరా నిర్మల్‌,జనవరి14(జ‌నంసాక్షి): ఇటీవల పుల్గంపాండ్రి అడవుల్లో పెద్దపులి, నీలుగాయి వధతో అప్రమత్తమయిన అధికారులు..వన్య ప్రాణుల సంరక్షణ, కలప, ఇసుక అక్రమ రవాణాపై …

రైతుల కోసం కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌

ఆదిలాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో త్వరలో కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ తెలిపారు. హెల్ప్‌లైన్‌తో రైతుల సమస్యలను పరిష్కరించేదుకు కృషి చేస్తామన్నారు. అధికారులు వ్యవసాయ …

కందుల కొనుగోళ్లకు ఆటంకాలు లేవు

రైతులు ఆందోళనకు గురికావద్దు ఆదిలాబాద్‌,జనవరి 7 (జ‌నంసాక్షి): కందుల కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకాలు లేవని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ …

పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం

జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఆదిలాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం చేశారు.  మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు ఈ నెల 7 …