ఆదిలాబాద్

వ్యక్తిగత మరుగుదొడ్లకు తక్షణ సాయం

లేని వారు ముందుకు రావాలి ఆదిలాబాద్‌,జూన్‌29(జనం సాక్షి ): ఇంకా ఎవరైనా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోతే వారికి కూడా సాయం అందంఇచేందుకు సిద్దంగా ఉన్నామని, ఇది నిరంతర …

పునరుజ్జీవ పథకం వరప్రదాయిని

ఉమ్మడి ఆదిలాబాద్‌కు సాగు దశ పట్టిందన్న మంత్రి జోగు ఆదిలాబాద్‌,జూన్‌29(జనం సాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు అనేక విధాలుగా ఇప్పుడు ప్రయోజనాలు వస్తున్నాయని మంత్రి జోగురామన్న …

ఆశాజనకంగా లేని వర్షాలు

ప్రాజెక్టుల్లోకి చేరని నీరు ఆదిలాబాద్‌,జూన్‌29(జనం సాక్షి ): ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురవడంతో గోదావరి తీరంలో కొంతమేర వరదలు రావడం కారణంగా ఇటీవల గోదావరిలో నీరు చేరింది. …

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు

అప్రమత్తం అయిన ఆరోగ్యశాఖ అధికారులు ఆదిలాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి): జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. …

వారసత్వ ఉద్యోగాల సమస్య తీరుస్తాం

ఆదిలాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వారసత్వ ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాయని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌ పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలను సాధించే విధంగా తాము …

సింగరేణితో మరిన్ని అవకాశాలు

ఆదిలాబాద్‌,జూన్‌27(జ‌నం సాక్షి): రాష్ట్రంలో సింగరేణి సంస్థ అనేక విజయాలతో ముందుకు సాగుతున్నదని సింగరేణి అధికారులు అన్నారు. తెలంగాణ రాష్టాన్రికి కొంగు బంగారం మన సింగరేణి అని పేర్కొన్నారు. …

గోదాముల సంఖ్య పెరుగుతున్న ఇంకా నిల్వ సమస్యలే

పంటల దిగుబడి కూడా కారణమంటున్న అధికారులు ఆదిలాబాద్‌,జూన్‌27(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత ప్రభుత్వం ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. గోదాముల సంఖ్యను …

పోలీసుల సోదాల్లో టేకు కలప, మద్యం బాటిళ్లు స్వాధీనం

కొమురంభీం ఆసిఫాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): పోలీసపలు సెర్చ్‌లో టేకు కలపను, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  జిల్లాలోని ఆసిఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఈదులవాడ గ్రామంలో టాస్క్‌ఫోర్స్‌ …

ఎల్‌ఐసి ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఆదిలాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎల్‌ఐసీ ఉద్యోగి గోవర్ధన్‌ ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండగా గుర్తించారు. అతని …

మళ్లీ పత్తివైపే రైతుల మొగ్గు

ఆదిలాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): వ్యవసాయా అధికారుల సూచనలను పాటించకుండా రైతులు మళ్లీ పత్తివైపే అత్యధికంగా మొగ్గు చూసుతున్నారు. గతంలో కంది, మిర్చి వేయాలన్న సూచనలు పాటించి మోసోయామని, కనీస …

తాజావార్తలు