ఆదిలాబాద్

నిర్మల్‌ ప్రాజెక్టులపై నేడు హరీష్‌ రావు సవిూక్ష

నిర్మల్‌,జూలై9(జ‌నం సాక్షి): జిల్లాలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లపై సవిూక్ష జరిపేందుకు ఈనెల 10న మంగలవారం మంత్రి హరీశ్‌ రావు జిల్లాకు రానున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

ముమ్మరంగా వ్యవసాయ పనులు

వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఆదిలాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): సీజన్‌ ప్రారంభం నుంచి వానలు అనుకూలిస్తుండడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుత వానలు పంటల …

కడెం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

కాల్వల ద్వారా దిగువకు నీటి విడుదల నిర్మల్‌,జూలై7(జ‌నం సాక్షి): కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల …

నిలిచిన బొగ్గు ఉత్పత్తి .. 

– ప్రాజెక్టులు, జలపాతాలకు జలకళ ఆదిలాబాద్‌, జులై7(జ‌నం సాక్షి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలోకి భారీగా వర్షపు …

పంటల వివరాల సేకరణలో అధికారులు

కొనుగోళ్ల సమయాల్లో దళారులను నిరోధించే చర్యలు ఆదిలాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుల వారీగా సాగుచేసిన పంటల వివరాలు సేకరించేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పంటల …

సక్రమంగా రైతుబీమా వివరాల సేకరణ

ఆదిలాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు బీమా పథకం పక్రియను ఈనెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అధికారులను ఆదేశించారు.వ్యవసాయ అధికారులతో రైతు …

రైతులను భాగస్వాములను చేసేలా హరితహారం

మంత్రి జోగురామన్న సూచనతో అటవీ అధికారుల కార్యాచరణ ఆదిలాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం అటవీశాఖ మంత్రి జోగురామన్న ఇలాఖా అయిన ఉమ్మడి …

మంత్రి జోగు, ఎమ్మెల్యే ఎర్రబెల్లిలకు శుభాకాంక్షలు

ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): రాష్ట్ర మంత్రి జోగు రామన్న, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుల పుట్టినరోజు కావడంతో వారిని పలువురు అభినందించారు. మంత్రి జోగు రామన్న 55వ …

పేదలపై కనికరం లేని పాలన

కేంద్ర,రాష్ట్రాల తీరు దారుణం: సిపిఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. ఇచ్చిన …

విద్యారంగాన్ని పటిష్టం చేయాలి

ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): విద్య ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. సంఘ్‌ పరివార్‌ …

తాజావార్తలు