ఆదిలాబాద్

వ్యక్తిగత మరుగుదొడ్లకు ఆర్థిక సాయం

ప్రజలంతా ఉపయోగించుకోవాలి: ఎంపి నగేశ్‌ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు చెల్లిస్తున్నాయని ఎంపీ గోడం …

రైతులకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు

ఆదిలాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయశౄఖ  ఇందుకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పటికే విత్తనాలు వేసిన …

హరితహారం ఉద్యమంలా చేపట్టాలి:  ఎమ్మెల్యే 

ఆదిలాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): హరితహారం ఉద్యమంలా చేపట్టి జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని డిఆర్‌డిఎ అధికారి సూచించారు. ఎవరైనా ఆలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో …

‘దేవుళ్లకూ శఠగోపం పెడుతున్న కేసీఆర్‌’

– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నిర్మల్‌, జులై2(జ‌నం సాక్షి ) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేవుళ్లకూ శఠగోపం పెడుతున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొన్నం …

మొక్కల పెంపకం బాధ్యతగా తీసుకోవాలి: కలెక్టర్‌

ఆదిలాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): పర్యావరణం కాపాడుకుంటూ, వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కుల నాటాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. అలాగే విద్యార్థులు ఈ విషయంలో ముందువరసలో నిలబడాలన్నారు. …

రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ ముందంజ: చారి

ఆదిలాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): దేశవ్యా ప్తంగా నేతలు,ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని, వ్యవసాయ రంగంలో ఇక్కడ అమలవుతున్న పథకాలను తెలుసుకోవడానికి వస్తున్నారని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ …

కడెం రైతుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే నీరు చేరితే విడతల వారీగా …

విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మరు: మంత్రి జోగు

ఆదిలాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మంత్రి జోగు రామన్న ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గుడిహత్తునూర్‌ మండల కేంద్రంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండలప్రజా …

మూడోదశ హరితహారం కోసం జిల్లా సిద్దం

ఆదిలాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మూడో విడత హరితహారానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడం, వర్షాలు బాగా కురుస్తుండటంతో నాలుగో విడత హరితహారానికి …

మత్స్యకారులకు పెరిగిన ఉపాధి: ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయతో చెరువుల్లో నీరు చేరడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. గతంలో …

తాజావార్తలు