ఆదిలాబాద్
ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల గల్లంతు
ఆదిలాబాద్ : . ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలంలోని ఎర్రవాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో వీరిని గ్రామస్థులు వెతికిస్తున్నారు.
పెద్దవాగులో పడి ఇద్దరు యువకుల మృతి
ఆదిలాబాద్ :ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దంపేట చెరువులో సందీపప్కుమార్,చందు అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.వీరి కోసం అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు చెపట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం
ఆదిలాబాద్ : జిల్లాలోని వేమనపల్లి,కోటపల్లి మండలాల్లో చిరుత పులి సంచారం చేస్తోంది. దీంతో స్ధానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
తాజావార్తలు
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- మరిన్ని వార్తలు




