ఆదిలాబాద్

బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌ : మామడ మండలం కొత్త సాంఘ్వీ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖానాపూర్‌ నుంచి మామడకు బైక్‌పై వెళ్తుండగా …

కొమురం భీం ఆశయాలను కొనసాగిద్దాం : ఈటెల

ఆదిలాబాద్‌ : తెలంగాణ అమరవీరుడు కొమురం భీం ఆశయాలను కొనసాగిద్దామని టీఆర్‌ఎస్‌ ఎల్పీనేత ,హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన కొమురం భీం 73 …

కొమురం భీం విగ్రహానికి ప్రముఖుల నివాళులు

ఆదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ చౌరస్తాలో కొమురం భీం వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొమురం భీం విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. …

ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల గల్లంతు

ఆదిలాబాద్‌ : . ఆదిలాబాద్‌ జిల్లా దహేగాం మండలంలోని ఎర్రవాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో వీరిని గ్రామస్థులు వెతికిస్తున్నారు.

పెద్దవాగులో పడి ఇద్దరు యువకుల మృతి

ఆదిలాబాద్‌ :ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం పెద్దంపేట చెరువులో సందీపప్‌కుమార్‌,చందు అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.వీరి కోసం అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు చెపట్టారు.

. రేపు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలు

మంచిర్యాల (ఆదిలాబాద్‌) : ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 99వ జయంతీ వేడుకలను ఈనెల 27న ఉదయం 11గంటలకు మంచిర్యాలలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ …

ఆదిలాబాద్‌ జిల్లాలో పులి సంచారం

ఆదిలాబాద్‌ : జిల్లాలోని వేమనపల్లి,కోటపల్లి మండలాల్లో చిరుత పులి సంచారం చేస్తోంది. దీంతో స్ధానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

రక్తదానం చేసి మానవత్వం చాటాలి : అదనపు కలెక్టర్‌ వెంకటయ్య

ఆదిలాబాద్‌ : రక్తదానం చేసి మానవత్వం చాటాలని అదనపు సంయుక్త కలెక్టర్‌ వెంకటయ్య సూచించారు. ఆదిలాబాద్‌లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. …

సీఎం,డీజీపీపై ఎంపీ వివేక్‌ ఆగ్రహం

ఆదిలాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , డీజీపీ దినేష్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ వివేక్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి సీఎం, డీజీపీ శతవిధాలా …

వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి

ఆదిలాబాద్‌ : వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్‌ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నార్నూరు మండలం తడిహత్నూర్‌లో …