ఆదిలాబాద్

నేడు మంచిర్యాలలో లక్ష గొంతుకల కార్యక్రమం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలంటూ ఈ రోజు మంచిర్యాలలో లక్ష గొంతుకల కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందరెడ్డి జేఏసీ నేతలు పాల్గొననున్నారు.

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

కాగజ్‌నగర్‌,(జనంసాక్షి): నగరంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యలయం, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట అధికారులు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌, ఉప …

మంచిర్యాల పట్టణంలో చైన్‌స్నాచింగ్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకిస్‌ రోడ్డులో చైన్‌స్నాచింగ్‌ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు తులాల బంగారు గొలుసును …

ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడు:వివేక్‌

ఆదిలాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభం వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సభ్యుడు వివేక్‌ మండిపడ్డారు వీహెచ్‌పై …

మంచిర్యాలలో శ్రీశ్రీనగర్‌లో దారుణం

ఆదిలాలాబాద్‌ : జిల్లాలోని మంచిర్యాల పట్టణం శ్రీశ్రీనగర్‌లో దారుణం సంఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు తల్లి, కొడుకులను హత్య చేశారు. మృతులు దేవీ దుర్గమ్మ దినసరి …

గోదావరి పాయలో చిక్కుకున్న పశువుల కాపర్లు

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మణ్‌ చాంద్‌ మండలంలో పారిపల్లి, మునపల్లి వద్ద నిన్న మధ్యహ్నం గోదావరి పాయలో ఏడుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ 16 గేట్లు …

ఆదిలాబాద్‌లో రెండు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా

కాగజ్‌నగర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని కుష్ణపల్లి, పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. …

వాయిదా పంచాయితీల్లో పోలింగ్‌ ప్రారంభం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని సిర్పూర్‌(యూ) మండలం పంగిడి, భీమిని మండలం లక్ష్మీపూర్‌ పంచాయతీల్లో ఉదయం పోలింగ్‌ ప్రారంభం అయింది. వరదల కారణంగా ఈ పంచాయతీల్లో పోలింగ్‌ వాయిదా పడిన …

రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్‌

కాగజ్‌నగర్‌ పట్టణం: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణ ప్రకటించగా …

వర్షం కారణం వల్ల కుప్పకూలిన పాఠశాల భవనం

బేల: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం మంగళవారం అర్థరాత్రి వర్షం కారణంగా కుప్పకూలింది. రాత్రిపూట కావడంతో ఎలాంటి హానీ జరగలేదు. భవనం కూలిపోవడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు …