ఆదిలాబాద్

రిమ్స్‌లో ర్యాగింగ్‌ భూతం

రిమ్స్‌,న్యూస్‌టుడే: ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కళాశాలల్లో చేరుతున్న వారి పట్ల తోటి విద్యార్ధులే ర్యాగింగ్‌ పేరిట తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. …

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

బోద్‌: బోధ్‌ మండలంలోని బాబెర తాండాకు చెందిన జావెద్‌ సాకారం(35) ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 30న జావెద్‌ సోదరి …

అటవిసంరక్షణకు సహకరించాలి : అన్నాహజారే

చంద్రపూర్‌ (బల్లార్ష), జనంసాక్షి : నానాటికీ తరగిపోతున్న అటవీసంపదను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీ పరిసర గ్రామాల ప్రజలు నడుంబిగించాలని ప్రఖ్యాత సహజ సేవకులు అన్నాహజారే అన్నారు. …

ఎట్టకేలకు అంగన్‌వాడీలకు పారితోషికాలు

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తూ బూత్‌ లెవల్‌ అధికారులుగా వ్యవహరించిన అంగనవాడీ కార్యకర్తలకు ఎట్లకేలకు వారికి రావాల్సిన పారితోషికాలను అధికారులు చెల్లించారు. శనివారం …

పిచ్చికుక్కల దాడిలో 45 గొర్రెలు మృతి

చిర్యాలటౌన్‌, జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని రంగపేట గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్కలు దాడిలో 45 గొర్రెలు మృతి చెందాయి. ఈ సందర్భంగా గొర్రెల యజమాని కొమిరే …

వికటించిన సూదిమందు

ఆసుపత్రి ఎదుట మృతిడి బంధువుల ఆందోళన మంచిర్యాలటౌన్‌ , జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సూదిమందు (ఇంజక్షన్‌) వికటించడంతో పడిగెల తిరుపతి మృతిచెందారని …

వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలి

కాగజ్‌నగర్‌: ప్రభుత్వం వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఆందోళన శనివారం కి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు ర్యాలీ, …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

సారంగపూర్‌: మండల కేంద్రానికి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆడెల్లి గ్రామానికి చెందిన గంగయ్య, కేసరపల్లి గ్రామానికి చెందిన …

భైంసాలో మెగా లోక్‌ అధాలత్‌

భైంసా: పట్టణ జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి డీవీ నాగేశ్వరరావు మెగా లోక్‌ అధాలత్‌ను ప్రారంభించారు. అనవసరమైన అవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించి వివాదాలకు దూరంగా …

ఘనంగా సామూహిక వివాహాలు

బోధ్‌: బోధ్‌ మండలంలోని రెడ్లపల్లి గ్రామంలో మహదేవ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పది జంటలకు ఘనంగా సామూహిక వివాహాలను జరిపించారు. ఈ సందర్భంగా మహదేవ్‌ సంఘం అధ్యక్షుడు మీస్రం …