ఆదిలాబాద్

క్షయ నివారణ దినం సందర్భంగా ర్యాలీ

కాగజ్‌నగర్‌: క్షయవ్యాధి నివారణ దినం సందర్భంగా కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి ప్రారంభమై ప్రధాన …

కిశోర బాలికలకు బియ్యం అందజేత

ఇంద్రవెల్లి: మండలంలోని ధనురాబి గ్రామంలో సబల పథకం కింద కిశోర బాలికలకు బియ్యం, కోడిగుడ్ల, మంచి నీటి ప్యాకెట్లను అంగన్‌వాడీ కార్యకర్త అర్జున ఇంద్రాబాయి సరఫరా చేశారు.ఒక్కో …

నీటి పొదుపు పాటించాలి

ఆదిలాబాద్‌: మానవాళి మనుగడకు నీటి అవసరం ఎంతో ఉందని దాన్ని పొదుపు చేయడం నేర్చుకోవాలని భూగర్భ శాఖ ఉపసంచాలకులు కుమారస్వామి అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో నీటీ …

పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా

విద్యావిభాగం: పట్టణంలోని పోలీసు పెరేడ్‌ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాను జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ …

నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌ ముందస్తులో భాగంగా పలువురు ఐకాస, తెరాస నాయకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ పృథ్వీధర్‌రావు మాట్లాడుతూ సడక్‌ బంద్‌ సందర్భంగా పట్టణంలో ఎలాంటి …

కూరగాయల మార్కెట్‌ వేలం శుక్రవారానికి వాయిదా

కాగజ్‌నగర్‌: మున్సిపాలిటీలో గురువారం నిర్వహించాల్సిన కూరగాయల మార్కెట్‌ ఆస్తి పన్ను వసూలు వేలాన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషన్‌ రాజు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యల …

నేటి నుంచి వస్త్ర వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు

కాగజ్‌నగర్‌: వస్త్రాలపై వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ స్థానిక వస్త్ర వ్యాపారులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెంకన్న …

పగలు వడ్డీవ్యాపారం.. రాత్రిపూట దోంగతనాలు

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఓ అంతర్‌ జిల్లా నేరస్ధుణ్ని పేట్‌ బషిరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసీ అతని వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే సోత్తు …

ఘనంగా వీడ్కోలు సమావేశం

అచ్చలాపూర్‌(తాండూర్‌),న్యూస్‌టుడే: తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక …

ఘనంగా వీడ్కోలు సమావేశం

అచ్చలాపూర్‌(తాండూర్‌),న్యూస్‌టుడే: తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక …