ఆదిలాబాద్

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా …

అగ్నిప్రమాదంలో మహిళ మృతి

బైంసా: పట్టణంలోని బట్టిగల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మహిళ మృతి చెందారు. బటిగలిలోని అష్వాక్‌, జరీనాభాను తమ కుమారుడితో కలిసి ఇంటో ఉండగా విద్యుత్తు లేకపోవడంతో క్యాండిల్‌ వెలిగించుకున్నారు. …

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా …

ట్రాక్టర్‌ బోల్తా… ఇద్దరు చిన్నారుల మృతి

ఆదిలాబాద్‌ : జైనాథ్‌ మండలం పెండెల్‌వాడలో ఇసుక ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప …

నరసింహారెడ్డికి ఘనస్వాగతం పలికిన కార్మికులు

కాగజ్‌నగర్‌: పట్టణం రైల్వేస్టేషన్‌లో తెరాస పొలిట్‌ బ్యూరో సఖ్యడు నాయని నరసింహారెడ్డికి శుక్రవారం ఘనస్వాగతం పలికారు. అనంతరం స్టేషన్‌ నుంచి స్థానిక తెరాస కార్మిక కార్యాలయం వరకు …

భట్టుపల్లిలో పీహెచ్‌సీ సేవలు ప్రారంభం

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని భట్టుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాన్ని సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నెన్నెల వీఆర్‌వోపై ఏసీబీ దాడి

నెన్నెల: నెన్నెల మండలకేంద్రంలో వీఆర్‌వోగా పనిచేస్తున్న మహ్మద్‌ ఇక్బాల్‌ దండి రాజు అనే వ్యక్తి దగ్గర్నుంచీ విరాసత్‌ పట్టాకోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ …

ఇందిరమ్మ ఇళ్ల కోసం వినతి

కెరమెరి: ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేయాలని కెరమెరి మండలం లోని పాటగూడ గ్రామస్థులు మంగళవారం తహశీల్దార్‌ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికళకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. గ్రామస్థులకు తెరాస …

కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలి

కాగజ్‌నగర్‌: సిర్‌పూర్‌ పేవరు మిల్లులో గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు సహాయ కార్మికుల …

నేటి నుంచి ఏకోపాధ్యాయులకు శిక్షణ వర్గ

ఇచ్చోడ, న్యూస్‌టుడే: గుడిహత్నూర్‌ మండలం శాంతాపూర్‌ రామ మందిరం వద్ద ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల ఏకోపాధ్యాయ పాఠశాలల పూర్తి సమయ కార్యకర్తలకు సోమవారం నుంచి శిక్షణ …