ఆదిలాబాద్

ఆర్టీసిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : ఈ నెల 22న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని …

నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ చౌకధరల దుకాణాల బంద్‌

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు చౌకధరల దుకాణాలు బంద్‌ పాటించారు. …

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌ – టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 11 : ప్రజల డబ్బును దోచుకుంటూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు …

నిర్మల్‌లోని రైస్‌ మిల్లులో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్‌: జిల్లాలోని నిర్మల్‌ డివిజన్‌ కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ

ఆదిలాబాద్‌: జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. దిలావార్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌లో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును చూడగానే స్థానిక యువకులు …

మలిదశ ఉద్యమం చేపడతాం : రాగుల

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు భారతీయ జనాతా పార్టీ మలిదశ ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాగుల రామ్‌నాథ్‌ అన్నారు. …

పల్లెబాటకు అపూర్వ స్పందన

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: తెలంగాణ సాధించే దిశగా ప్రజలను మరింత చైతన్య పరిచే విధంగా టిఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఐదవ రోజైన …

13 నుంచి జిల్లా మహాసభలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా మహాసభలను ఆసిఫాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షు కార్యదర్శులు చిరంజీవి, రాజులు తెలిపారు. ఈ నెల 13న …

చంద్రబాబు వైఖరి వల్లే.. : వేణుగోపాలాచారి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (): తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించడం వల్ల ఆ పార్టీని వీడానని ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. వస్తున్నా …

ఉత్తర్వులు అమలు చేయండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 : విద్యా శాఖలో చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించడం లేదని టీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న …