ఆదిలాబాద్

నాల్గో రోజుకు చేరిన పాదయాత్ర

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ఆదివారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. ఈ …

టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌ నాయకులను – తెలంగాణపై నిలదీయాలి : శ్రీహరిరావు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8): గ్రామాల్లోకి వస్తున్న టిడిపి, వైఎస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణపై నిలదీయాలని జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా …

నకిలీ ధృవపత్రాల జారీ అధికారులపై చర్యలు చేపట్టాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: నకిలీ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు …

దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి – కమిషన్‌ వేయాలి : బెల్లయ్యనాయక్‌

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8 : దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని లంబాడ హక్కుల …

తెలంగాణ అంశం పేరుతో – ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ : బాబు ఆరోపణ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని వాడుకుంటు ప్రజలను మోసగిస్తూ రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం …

ఆత్మబలిదానాలు వద్దు..

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7 : ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఏ ఒక్కరూ కూడా ఆత్మబలిదానాలను పాల్పడవద్దని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట …

పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7  ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 2013 జులై నుంచి అమలు అయ్యే విధంగా పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం  …

మోహన్‌రెడ్డినే బలపరచండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7 : టీఆర్‌టీయూ ఏ పార్టీకి అనుబంధం కాదని ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలపై పోరాడే ఉపాధ్యాయ సంఘమని ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ …

ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికారాన్ని నిలుపుకునేందుకు పాకులాడుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో …

చంద్రబాబు యాత్రలో ‘ జై తెలంగాణ’

ఆదిలాబాద్‌: జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణవాదులు షాకిచ్చారు. పాదయాత్రలో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. దీంతో బాబు ంగుతిన్నారు. తెలంగాణవాదులపైకి పోలీసులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన …