ఆదిలాబాద్

సిమెంట్‌ ఫ్యాక్టరీ మూతకు ఆదేశం

ఆదిలాబాద్‌్‌, జూలై 18: జిల్లాలో అతిపెద్దదైన ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమ అయిన సిమెంట్‌ ఫ్యాక్టరీ త్వరలో మూతపడనున్నది. గత కొంత కాలంగా సీసీఐ పునప్రారంభం అవుతుందని …

రెండు బస్సులు ఢీ

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి వద్ద ఒవర్‌ రైల్వే బ్రిడ్జి పై రెండు బస్సులు ఒక్కదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన …

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలవం

ఆదిలాబాద్‌, జూలై 13 ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ శాసన సభ పక్ష నేత జి. మల్లేష్‌ ఆరోపించారు. ప్రజా …

మంచిర్యాలలో ఏబీవీపీ సమావేశాలు

ఆదిలాబాద్‌, జూలై 13 : జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఈ నెల 14,15వ తేదీలలో రెండురోజులపాటు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర …

ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, జూలై 13 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన …

రైతుల సమస్యలను పరిష్కరించండి

ఆదిలాబాద్‌, జూలై 13 : జిల్లావ్యాప్తంగా 15 రోజుల్లోగా రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేయకపోతే కలెక్టరేట్‌ను దిగ్భందిస్తామని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి పాయల శంకర్‌ …

15న డైట్‌సెట్‌ పరీక్ష

ఆదిలాబాద్‌, జూలై 13 (: ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న డైట్‌సెట్‌ 2012 ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న …

ఐటిడిఎ ప్రత్యేక డిఎస్సీకి ప్రభుత్వ ఆదేశాలు

ఆదిలాబాద్‌, జూలై 13 : ఐటిడిఎ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డిఎస్‌సిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెెన్సీ ప్రాంతానికి చెందిన …

22 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు

ఆదిలాబాద్‌, జూలై 12: శారీరక వికలాంగులు, బదిరులకు అవసరమైన ఉప కరణాలను అందించేందుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా డివిజన్‌ కేంద్రాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను …

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

ఆదిలాబాద్‌, జూలై 12 : పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్‌ చేశారు. పెద్ద రైతులకు నష్టపరిహారం …