ఆదిలాబాద్

గంజాయి సరఫరా చేసే వ్యక్తులు అరెస్టు

        విచారిస్తున్న పోలీసులు ఊర్కొండ జనవరి 28, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోనీ ఊర్కొండపేట …

అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేసిన బాత్క శంకర్ యాదవ్

              భూదాన్ పోచంపల్లి, జనవరి 28 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మహమ్మాయినగర్ కాలనీ అంగన్వాడీ …

దొంగగా మారిన పాస్టర్..

              ఓనర్ ఇంటికి తాళం.. అద్దె ఇంటి పాస్టర్ దొంగతనం. అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు. ఆర్మూర్,జనవరి …

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

          మేడిపల్లి, జనంసాక్షి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ …

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగిరిన మువ్వన్నెల జెండాలు

        జాతీయ జెండాలను ఆవిష్కరించిన అధికారులు.. చెన్నారావుపేట, జనవరి 26 ( జనం సాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ …

పట్లూర్ ఎస్బిఐ బ్యాంక్ ఎదుట ఎగరని జాతీయ జెండా

                మర్పల్లి జనవరి 27 (జనం సాక్షి) పట్లూర్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ …

20వ వార్డులో ఆ..నాయకుడు గెలిచెనా

          ఆర్మూర్, జనవరి 27 ( జనం సాక్షి): గతంలో కౌన్సిలర్ గా గెలిచి పదవి పొందిన నాయకుడికి రాబోయే ఎన్నికల్లో …

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

               మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జనం సాక్షి 25రాయికల్:రాయికల్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పలు …

బాడీ బిల్డింగ్ పోటీల్లో పాత కోటి నితిన్ ప్రతిభ

            బచ్చన్నపేట జనవరి ( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రాజధాని శంషాబాద్ లో జరిగినటువంటి నేషనల్ సబ్ జూనియర్ …

అన్నారంలో ఉచిత కంటి వైద్య శిబిరం

        పిట్లం జనవరి 23 (జనం సాక్షి)పిట్లం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం …