ఆదిలాబాద్

అయ్యప్ప స్వామీ భక్తుల కాలినడక ప్రయాణం. మొక్కులు తీర్చుకున్న భక్తులు.

  భైంసా రూరల్ డిసెంబర్ 21 జనం సాక్షి నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా కుబీర్ మండల0, లోని కుబీర్ గ్రామం నుండి బై0సా మండలం లోని …

సభాపతి అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు :పోచారం సురేందర్ రెడ్డి

రుద్రూర్(జనంసాక్షి): మంగళవారం రోజున రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో లో 5మంది లబ్ధిదారులకు శాదిముభారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల నాయకుల తో కలిసి …

భానుప్రసాద్ ఆత్మహత్య పై న్యాయ విచారణ చేపట్టాలి..ఎస్ ఎఫ్ ఐ

 బాసర త్రిబుల్ ఐటీ కి చదువు కోసం కాకుండా చనిపోవడం కోసం ఆత్మహత్యల కోసం విద్యార్థులు వస్తున్నట్లు,  తమకు ఏమి సంబంధం లేనట్లు  యాజమాన్యం నిమిత్తమాత్రంగా ఉండడం …

ఇరుముడి,భక్తిశ్రద్ధలతో పూజలు శబరిమల కు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల శ్రీ సీతారామాంజనేయ చంద్రమౌళీశ్వర అయ్యప్ప దేవాలయంలోని  గురుస్వాములు  ప్రతాప్ రెడ్డి గురుస్వామి, ప్రభాకర్ రెడ్డి గురుస్వామి  ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ దీక్ష  …

నూతన వధూవరులను ఆశీర్వదించిన

దోమ డిసెంబర్ (జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్  తమ్ముడు వివాహం షాద్ నగర్ లో జరగడంతో వివాహానికి హాజరై …

వివాహ వేడుకలో కొప్పుల మహేష్ రెడ్డి

దోమ మండల పరిధిలోని గొడుగొని పల్లి గ్రామానికి చెందిన జాలరి నరేష్ వివాహానికి హాజరై నరేష్ దంపతులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే గౌరవ శ్రీ కొప్పుల మహేష్ …

అయప్ప బిక్షలో పాల్గొన్న బలరాం జాదవ్.

మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన జంగంపెల్లి రమేష్ స్వామి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ని  అయ్యప్ప సన్నిధానంలో బిక్షకు ఆహ్వానించారు.ఆదివారం …

21న ఖమ్మం లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయండి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ

కొండమల్లేపల్లి డిసెంబర్ 18 జనంసాక్షి న్యూస్ : ఈనెల 21న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ …

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత పుస్తకాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి బహుకరణం

గురువారం నల్గొండ లో శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసంలో కలిసి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక బహుకరణ చేసిన  …

కాంగ్రెస్ పార్టీ వార్ రూం పైన పోలీసులు చేసిన దాడిని ఖండించిన రామావత్ సేవ నాయక్ యువజన కాంగ్రెస్ నాయకులు కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి డిసెంబర్ 15జనం సాక్షి న్యూస్ : ఈరోజు స్థానిక కొండమల్లేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల …