ఆదిలాబాద్

ఉచిత కుట్టు మిషన్ లు పంపిణీ చేసిన వికాస్ రావు

రుద్రంగిి సెప్టెంబర్ 19 )జనం సాక్షి) మండలంలోని నిరుపేద మహిళలకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 55 కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ చిన్నమనేని …

మహిళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి.

జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి. డిసిసి మహిళా అధ్యక్షురాలు చారులత రాథోడ్. జనం సాక్షి ఉట్నూర్. అదిలాబాద్ జిల్లా లో మహిళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సోమవారం …

గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపిన సిఎం కెసిఆర్.

నేరడిగొండసెప్టెంబర్19(జనంసాక్షి): గిరిజనులకు10 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు వేస్తూ దళితబందు తరహాలో గిరిజన బంధు కూడా ఇస్తామని చెప్పి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు …

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల

మాజీ మంత్రి , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సంతాపం …

ఆర్థిక సహాయం అందజేత

దండేపల్లి .జనంసాక్షి. సెప్టెంబర్ 19.దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలో గత నెలల కిందట అనారోగ్యం తో మ్రృతి చెందిన కందుకూరి భూమక్క, జాడి కిష్టయ్య అనే రెండు …

*నాటి పోరాట యోధుడు దుర్గ్య నాయకు కు సన్మానించిన ఎర్రబెల్లి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 18 (జనం సాక్షి):* నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దర్గ్యా రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి …

మనసున్న మహారాజు సీఎం కేసీఆర్

గిరిజనులకు 10 % రిజర్వేషన్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం – దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇస్తానడం ఎంతో హర్షనీయం – తెలంగాణ సీఎం …

*తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ క్షమాపణ చెప్పాలి!

*బిజెపి నాయకుల నల్లబ్యాడ్జీలతో నిరసన _________________________ లింగంపేట్ 18 సెప్టెంబర్ (జనంసాక్షి)  రజాకార్లతో పోరాడి వీర మరణం పొందిన మహనీయుల చరిత్రను కనుమరుగు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ …

*ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (18):* మండల కేంద్రంలో శనివారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పరశురాములు కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి …

*మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (18):* మండల పరిధిలోని పోలికేపాడు గ్రామానికి చెందిన పోల్కంపల్లి శంకరయ్య గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం …

తాజావార్తలు