ఆదిలాబాద్

గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు కెసిఆర్: అఖిలభారత బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షా నాయక్

తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 18 (జనంసాక్షి): గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అని ఆలిండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షా …

56 వ రోజు వీఆర్ఏల వంటావార్పు

దంతాలపల్లి సెప్టెంబర్ 18 జనం సాక్షి పే స్కేలు అమలు చేయాలని,ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలనే డిమాండ్లతో గత 56 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలు …

వెలమ కులస్తుల ఎన్నికలకు తరలి వెళ్ళిన వెలమ కులస్తులు.

*సోమేశ్వరరావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో. ఖానాపురం సెప్టెంబర్ 18( జనం సాక్షి ) ఆల్ ఇండియా వెలమ సంఘం ఎన్నికలు హైదరాబాదులో ఆదివారం నిర్వహించగా ఖానాపురం మండల కేంద్రం …

56వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు.

మునగాల, సెప్టెంబర్18 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని మునగాల మండల వీఆర్ఏలు ఆదివారం 56వ …

జాతీయస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీలో సిల్వర్ మెడల్ అందుకున్న సూర్య తేజ

దండేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 18 దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల సూర్య తేజ ఆదివారం హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో …

పలు కార్యక్రమాలను జయప్రదం చేయండి..

ఎంపీపీ బక్క రాధజంగయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 18 (జనం సాక్షి): ఊరుకొండ మండలంలోని ఆయా గ్రామాలలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమాలకు …

కోతకు గురైన బ్రిడ్జిలను మరమ్మత్తులు చేయండి

రుద్రంగి సెప్టెంబర్ 18 (జనం సాక్షి) వేములవాడ నియోజకవర్గం రుద్రంగీ నుండి కొత్తపేట వెళ్ళే మార్గ మధ్యలో కోతకు గురైన బామండ్ల వాగు మరియు కొత్తపేట పెద్దమ్మ …

కన్నవారికి కడుపు కోత మిగిల్చిన ఈత సరదా

దంతాలపల్లి సెప్టెంబర్ 18 జనం సాక్షి సరదాగా ఈతకు వెళ్లి ఓ యువకుడు మృత్యువాత పడడంతో కన్నవారికి కడుపుకోత మిగిల్చిన సంఘటన మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలో …

…..తప్పుడు ప్రచారం చేయడం సరి కాదు

..వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 18: తమ కుమారులు చేసిన అప్పులు తీర్చడం కోసం నా కష్టార్జితమైన భూమిని మా ఇష్ట ప్రకారం అమ్మితే పెద్దమనుషులను …

టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరికలు .

మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 18 (జనం సాక్షి) టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి …

తాజావార్తలు