Main

కల్లు డిపో లో హరితహారం

ఎల్లారెడ్డి హౌసింగ్ బోర్డ్ కల్లు డిపో లో మాన ఏనుగు రవీందర్ రెడ్డి మరియు కలెక్టర్ 1500 ఈత చెట్లను నాటినారు ఈత వాన ల్ తో …

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతి

రాజన్న సిరిసిల్ల: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతిచెందిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. కొనరావుపేట మండలం పిల్లమక్త గ్రామానికి చెందిన మణి (13), రాజు (14), …

స్మార్ట్ సిటీగా కరీంనగర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ లో భాగంగా మరో 30 స్మార్ట్‌ నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు.  దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన …

వేములవాడలో పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్లా మహాశివరాత్రి జాతర సమీపిస్తుండటంతో పాటు సోమవారం కలిసిరావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న భక్తులు..స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ శ్రీ …

రాజన్న జాతర షురూ.. పోటెత్తిన భక్తులు

వేములవాడ: కరీంనగర్‌ జిల్లా వేములవాడలో కొలువుదీరిన రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రోజు నుంచి …

జమ్మికుంటలో నిర్బంధ తనిఖీలు

కరీంనగర్: జమ్మికుంటలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని …

పెళ్లిపీటలు ఎక్కుతుండగా హత్య

కరీంనగర్ లో పెళ్లి చేసుకోవడానికి గుడికి వచ్చిన ప్రేమికులపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు మృతిచెందాడు. అతని తండ్రి గాయపడ్డాడు. …

చెన్నమనేని లలిత మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు భార్య, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తల్లి లలిత కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని …

గోదావరిఖ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?

గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆరవ ధపా గుర్తింపు సంఘం ఎన్నికల …

కరీంనగర్‌ జిల్లాలో రైతుల ఆందోళన

కరీంనగర్‌: జిల్లాలోని రాయ్‌కల్ మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. మండలంలోని అల్లీపూర్‌లో విద్యుత్‌ అధికారులు అటోమెటిక్‌ స్టార్టర్లు తొలగిస్తున్నారని రైతులు ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో …