Main

అరబ్‌షేక్‌ల చెరలో చిక్కుకున్న కరీంనగర్‌ మహిళ

కరీంనగర్‌ : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన మహిళ అక్కడ షేక్‌ల చెరలో చిక్కుకుంది. పని ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్‌ రూ. 2 లక్షలకు ఆమెను అమ్మేశాడు. …

ఒంటెద్దు పోకడలతో పోతే పతనం తప్పదు

-ప్రతిపక్షాలను అణిచివేసినవారెవ్వరూ చరిత్రలో నిలువలేదు -బడ్జెట్‌లో అప్పులను చూపించి ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరీంనగర్‌,ఏప్రిల్‌ 5(జ‌నంసాక్షి): ప్రపంచంలోనే మిగులు బడ్జెట్‌ …

త్వరలో వేములవాడ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

కరీంనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయమని  స్థానిక ఎమ్మెల్యే సిహెచ్‌ రమేశ్‌ తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి …

హరిత హారంలో 4.18 కోట్ల మొక్కలు నాటాలి-కలెక్టర్‌ నీతూప్రసాద్‌

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): హరితహారం పథకంలో రెండవ విడత 4.18 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లాకలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలిపారు.  కలెక్టర్‌ హరితహారంపై ఎపిఓలు, ఎంపిడిఓలతో సవిూక్షించారు. ఈసందర్బంగా …

యువకుడి దారుణ హత్య

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లాలో తెల్లవారే సరికి హత్యలు, మానభంగాలు, అకృత్యాలు, దోపిడి సంఘటనలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి విద్రోహాలు చోటు చేసుకోకుండా చర్యలు …

వేతనాలిచ్చి అదుకోండి

విద్యుత్‌సబ్‌స్టేషన్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్‌ కరీంనగర్‌,మార్చి 30(జ‌నంసాక్షి): తెలంగాణా వ్యాప్తంగా ప్రధానంగా కరీంనగర్‌ జిల్లాలోని ట్రాన్స్‌కో పరిదిలోగల 33/11 కెవి సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేత …

కరువుతో అల్లాడుతున్న రైతులు, జనం ఘోష పట్టదా….?

ఏ ఎమ్మెల్యే బికారిగా ఉన్నాడని లక్షలకు లక్షలు జీతాలు పెంచారు. పారిశుద్య కార్మికులు, ఆశావర్కర్లకు వెయ్యి కూడా పెంచలేదెందుకు వైసీపీ సూటిగా ప్రశ్న కరీంనగర్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు, …

సైదాపూర్‌ తహసీల్దార్‌గా రమాదేవి బాధ్యతలు

క‌రీంన‌గ‌ర్‌: సైదాపూర్‌ తహసీల్దార్‌గా ఏ.రామాదేవి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సైదాపూర్‌ తహసీల్దార్‌గా పని చేసిన కిరణ్‌కుమార్‌ ఇటీవల పెద్దపెల్లికి బదిలీపై వెళ్లారు. దీంతో …

చెట్టుకు ఉరేసుకున్న అన్నదాత

సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామ శివారులో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు …

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం బంజేరుపల్లి దగ్గర ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. …