Main

జలాశయ ప్రతిపాదిత స్థల పరిశీలన

అన్ని ప్రాంతాలకు సాగునీటి కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్‌ కరీంనగర్‌ పర్యటనలో మంత్రి హరీస్‌ రావు వెల్లడి కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి …

వేములవాడను జిల్లా కేంద్రం చేయాలి

-జగిత్యాలలోకలిపితే ఊరుకునేదిలేదు -మార్నింగ్‌ వాకర్స్‌ ధర్నా కరీంనగర్‌,మే 7 (జ‌నంసాక్షి): తెలంగాణాలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా విరాజిల్లుతూ దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వాకర్స్‌ క్లబ్‌ …

బిసి రుణాల్లో న్యయాం చేయాలి

కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఎంపికలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజకీయ జోక్యం నిరోధించాలని కోరుతున్నారు. …

పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు: మాజీ ఎంపి పొన్నం

కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించినవేనని, ఇందులో పేర్లు మారాయి తప్ప కొత్తవేవిూ లేవని కరీంనగర్‌  మాజీ ఎంపీ పొన్నం …

‘కాళేశ్వరం’ భూమిపూజ పూర్తి

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో అడుగు పడింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంకురార్పణ జరిగింది. …

ప్రైవేట్‌ పాఠశాలలను ఆదుకోవాలి

కరీంనగర్‌,ఏప్రిల్‌25:  తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన  ప్రైవేట్‌ పాఠశాలల అభివృద్దికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా)  జిల్లా నేతలు పేర్కొన్నారు. ప్రైవేటు …

అరబ్‌షేక్‌ల చెరలో చిక్కుకున్న కరీంనగర్‌ మహిళ

కరీంనగర్‌ : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన మహిళ అక్కడ షేక్‌ల చెరలో చిక్కుకుంది. పని ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్‌ రూ. 2 లక్షలకు ఆమెను అమ్మేశాడు. …

ఒంటెద్దు పోకడలతో పోతే పతనం తప్పదు

-ప్రతిపక్షాలను అణిచివేసినవారెవ్వరూ చరిత్రలో నిలువలేదు -బడ్జెట్‌లో అప్పులను చూపించి ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరీంనగర్‌,ఏప్రిల్‌ 5(జ‌నంసాక్షి): ప్రపంచంలోనే మిగులు బడ్జెట్‌ …

త్వరలో వేములవాడ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

కరీంనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయమని  స్థానిక ఎమ్మెల్యే సిహెచ్‌ రమేశ్‌ తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి …

హరిత హారంలో 4.18 కోట్ల మొక్కలు నాటాలి-కలెక్టర్‌ నీతూప్రసాద్‌

కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): హరితహారం పథకంలో రెండవ విడత 4.18 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లాకలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలిపారు.  కలెక్టర్‌ హరితహారంపై ఎపిఓలు, ఎంపిడిఓలతో సవిూక్షించారు. ఈసందర్బంగా …