Main

పాలిటెక్నిక్‌ విద్యార్థులతో చలగాటమాడుతున్న సాంకేతిక విద్యాబోర్డు

రెండో కౌన్సిలింగ్‌కు జాప్యంతో కళాశాలల్లో హాజరుశాతం శూన్యం తప్పని పరిస్థితిలో ఆన్‌లైన్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌చేసిన విద్యార్థులు జూన్‌ రెండోవారం అనడంతో త్రిశంకుస్వర్గంలో విద్యార్ధులు రెంటికి చెడ్డ రేవడిగా …

సోనియా వల్లే తెలంగాణ: పొన్నాల

హైదరాబాద్‌, జూన్‌ 2 (జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని చెప్పిన సిఎం కెసిఆర్‌ తెలంగాణను తన ఎస్టేట్‌గా మార్చుకున్నారని  పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల …

రాష్టావ్రతరణ వేడుకలకు చురుకుగా ఏర్పాట్లు

కరీంనగర్‌,మే31: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు వారం పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో ఏర్పాట్లను కలెక్టర్‌ నీతూప్రసాద్‌ పర్యవేక్షిస్తున్నారు. అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక …

సెల్ఫీ సూసైడ్ చేసుకున్న జంట

కరీంనగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు  అందుకు కారణాలను వీడియో తీసారు. అయితే ఈ ఘటనలో భార్య చనిపోగా …

జలాశయ ప్రతిపాదిత స్థల పరిశీలన

అన్ని ప్రాంతాలకు సాగునీటి కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్‌ కరీంనగర్‌ పర్యటనలో మంత్రి హరీస్‌ రావు వెల్లడి కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి …

వేములవాడను జిల్లా కేంద్రం చేయాలి

-జగిత్యాలలోకలిపితే ఊరుకునేదిలేదు -మార్నింగ్‌ వాకర్స్‌ ధర్నా కరీంనగర్‌,మే 7 (జ‌నంసాక్షి): తెలంగాణాలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా విరాజిల్లుతూ దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వాకర్స్‌ క్లబ్‌ …

బిసి రుణాల్లో న్యయాం చేయాలి

కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఎంపికలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజకీయ జోక్యం నిరోధించాలని కోరుతున్నారు. …

పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు: మాజీ ఎంపి పొన్నం

కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించినవేనని, ఇందులో పేర్లు మారాయి తప్ప కొత్తవేవిూ లేవని కరీంనగర్‌  మాజీ ఎంపీ పొన్నం …

‘కాళేశ్వరం’ భూమిపూజ పూర్తి

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో అడుగు పడింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంకురార్పణ జరిగింది. …

ప్రైవేట్‌ పాఠశాలలను ఆదుకోవాలి

కరీంనగర్‌,ఏప్రిల్‌25:  తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన  ప్రైవేట్‌ పాఠశాలల అభివృద్దికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా)  జిల్లా నేతలు పేర్కొన్నారు. ప్రైవేటు …