కరీంనగర్

బంద్ జయప్రదం

  * విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు * వామపక్ష విద్యార్థి సంఘాలు కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ జిల్లా కేంద్రంలో …

ఎఐటియుసి మహాసభలను జయప్రదం చేయండి.

ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ పిలుపు. హుస్నాబాద్ రూరల్ జూలై 20(జనంసాక్షి) భారతదేశంలో1920 అక్టోబర్ 31న ఆవిర్భావచిన మొట్టమొదటి కార్మిక సంఘం ఎఐటియుసి అని …

ప్రభుత్వ పాఠశాలకు సైన్స్ పరికరాలు పంపిణి.

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్: హుజూర్నగర్  ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డి,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు సహకారంతో జిల్లా పరిషత్ 15 ఆర్థిక సంఘం …

మంగళపల్లిలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ.

భీమదేవరపల్లి మండలం జనంసాక్షి న్యూస్  భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామంలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. గట్ల నర్సింగాపూర్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త …

హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి మండలం జూలై   జనంసాక్షి న్యూస్ హస్తం గూటికి  చేరిన మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తెరాస పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే …

అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి 2022 -24 సంవత్సరాలకు గాను పత్రిక విలేఖరులకు అందజేసే అక్రిడేషన్ కార్డులను మొదటగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  అక్రిడేషన్ కమిటీ …

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని రక్షించిన లేక్ పోలీసులు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ లోని దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండి) లో ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని మంగళవారం లేక్ ఔట్ పోస్ట్ పోలీసులు …

డి ఎస్ ఇ ముట్టడి పోస్టర్ ఆవిష్కరణ .

, మల్లాపూర్(జనంసాక్షి ) జులై :19 మోడల్ స్కూల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 28వ తారీఖున తలపెట్టిన DSE ముట్టడిని విజయవంతం …

హరిత కరీంనగర్ గా తీర్చిదిద్దుతాం

* రెండు లక్షల పదివేల మొక్కలను పెంచుతున్నాం. * హరితహారం కోసం 10% ప్రత్యేక గ్రీన్ బడ్జెట్. * కరీంనగర్ మేయర్ సునీల్ రావు కరీంనగర్ బ్యూరో( …

కేంద్రం సొమ్ముతో టిఆర్ఎస్ సోకులు

ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బిజెపి వైపే ప్రజలు * కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లండి * ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి * బిజెపి …