కరీంనగర్

టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

సుల్తాన్‌పూర్‌తండా (మఠంపల్లి): టిప్పర్‌ ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సుల్తాన్‌పూర్‌తండాలో గురువారం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌తండా పునరావాస కాలనీకి చెందిన భూక్యారెడ్య, బూలిల కుమారుడు …

పిచ్చి కుక్కల దాడిలో చిన్నారి మృతి

కరీంనగర్: పిచ్చి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో …

కరీంనగర్‌లో భారీ వర్షాలు

కరీంనగర్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మహదేవ్‌పూర్ మండలం పెద్దంపేట, పంకెన, సర్వాయిపేట వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు …

ఆర్టీసీ బస్సు,కారు ఢీ

కరీంనగర్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన …

ఫైనాన్షియర్ ఇంటి ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: హుజురాబాద్‌లో ఓ ఫైనాన్షియర్ ఇంటి ఎదుట అప్పు తీసుకున్న దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తమ భూమిని ఫైనాన్షియర్ అమ్ముకోనివ్వడం లేదని దంపతులు ఆరోపించారు. తమకు …

నీటి కోసం విద్యార్థుల రాస్తారోకో

కమలాపూర్: ఆశ్రమ పాఠశాలలో మంచినీరు కూడా అందుబాటులో లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక మహాత్మాజ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల …

జూనియర్‌కళాశాలల్లో నిఘా నేత్రాలు

ఈ ఏడాదినుంచే మార్పులు మధ్యాహ్నభోజనం, రూపాయి లేకుండా ప్రవేశాలు విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రభుత్వం తంటాలు కరీంనగర్‌,జూన్‌ 20(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రోజురోజుకు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకు …

ప్రైవేట్‌ పాఠశాలలపై మోజు తగ్గాలి

కరీంనగర్‌,జూన్‌20(జ‌నంసాక్షి): గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రల ఆలోచనా ధోరణి మారాలని ఉపాధ్యా సంఘాల నేతలు అన్నారు. పిల్లలను స్కూలుకు పంపడమే గాకుండా ప్రభుత్వ పాఠశాలలో  చేర్పించేందుకు ముందుకు రావాలన్నారు. …

పాలిటెక్నిక్‌ విద్యార్థులతో చలగాటమాడుతున్న సాంకేతిక విద్యాబోర్డు

రెండో కౌన్సిలింగ్‌కు జాప్యంతో కళాశాలల్లో హాజరుశాతం శూన్యం తప్పని పరిస్థితిలో ఆన్‌లైన్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌చేసిన విద్యార్థులు జూన్‌ రెండోవారం అనడంతో త్రిశంకుస్వర్గంలో విద్యార్ధులు రెంటికి చెడ్డ రేవడిగా …

కరీంనగర్‌‌లో తప్పిన ఘోర ప్రమాదం

కరీంనగర్: జిల్లాలోని మెట్‌పల్లి శివారులో వట్టివాగు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ …