కరీంనగర్

రోడ్ల తవ్వకాలతో అస్తవ్యస్థం

  కరీంనగర్‌,ఆగస్ట్‌28: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద కోట్లు ఖర్చు చేసి రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. …

సోదరభావం తో వినాయక చవతి

ఎల్లారెడ్డి(జ్ఞానసాక్షి)-18 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండలన్ని బాలాగౌడ్ ఫంక్షన్ హల్ల్లో శాంతి …

వర్ణ యాగం

ఎల్లారెడ్డి(జనంసాక్షి)18-కామరెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వసూలు కామరెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిజాం సాగర్ లో వర్షలు బాగా పడాలని వర్ణ యాగం చేసారు ఈ …

భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తజనంతో పోటేత్తింది. శ్రావణ మాసంలో చివరి మంగళవారం కావడంతో పాటు పంద్రాగస్టు విద్యాసంస్థలకు సెలవు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన …

ఎల్లారెడ్డి బంజారా సేవ సమితి సన్మానం

ఎల్లారెడ్డి లో శనివారం ఏర్పాటు చేసిన కొత్త ఎల్లారెడ్డి   బంజారా సేవ  సమితి  ఎల్లారెడ్డి (కమ్యూనిటీ హల్ ) ఆధ్వర్యంలో ఎనుగు రవీందర్ రెడ్డి,కలెక్టర్,అర్.డి.వో, ఎం.పీ. పీ, …

కల్లు డిపో లో హరితహారం

ఎల్లారెడ్డి హౌసింగ్ బోర్డ్ కల్లు డిపో లో మాన ఏనుగు రవీందర్ రెడ్డి మరియు కలెక్టర్ 1500 ఈత చెట్లను నాటినారు ఈత వాన ల్ తో …

పోలీసు దిగ్బంధంలో సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాను పోలీసులు దిగ్బంధించారు. నేరెళ్ల పోలీస్‌ బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఇప్పటికే లోక్‌సభ మాజీ …

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతి

రాజన్న సిరిసిల్ల: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతిచెందిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. కొనరావుపేట మండలం పిల్లమక్త గ్రామానికి చెందిన మణి (13), రాజు (14), …

స్మార్ట్ సిటీగా కరీంనగర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ లో భాగంగా మరో 30 స్మార్ట్‌ నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు.  దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన …

సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత కిషన్‌రెడ్డి సవాల్‌

కరీంనగర్: సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యంగ్యంగా మాట్లాడారని, ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు …