కరీంనగర్
కాలి బూడిదైన 15వేల ఈతచెట్లు..
కరీంనగర్ : మెట్పల్లి శివారులోని ఈతవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 వేల ఈత చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
కొడుకును చంపిన తండ్రి
కరీంనగర్: కత్లాపూర్ మండలం భూషణరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకును హత్య చేశారు.
మెట్ పల్లి వ్యవసాయమార్కెట్ లో అగ్నిప్రమాదం
కరీంనగర్: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లోని గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. 4 వేల క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధం అయింది.
తాజావార్తలు
- ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…
- మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్
- ఆసీస్పై శ్రీలంక ఘన విజయం
- విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
- అందరూ కలిసి కేంద్రంపై పోరాడాలి: తమిళనాడు సీఎం స్టాలిన్
- కుంభమేళాతో ప్రపంచమే ఆశ్చర్య పోయింది
- ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల్లో సవరణలు
- ముదురుతున్న వివాదం
- స్పందన అద్భుతం
- నివాసాల మధ్య కూలిన సైనిక విమానం
- మరిన్ని వార్తలు