కరీంనగర్

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

కరీంనగర్ : వేములవాడ మండలం వెదురుగట్లలో దారుణం చోటు చేసుకుంది. భార్త రాడ్ తో కొట్టడంతో భార్య అక్కడికక్కడనే మృతి చెందింది. అనంతరం విద్యుత్ తీగలు పట్టుకుని …

కాలి బూడిదైన 15వేల ఈతచెట్లు..

కరీంనగర్ : మెట్‌పల్లి శివారులోని ఈతవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 వేల ఈత చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

కొడుకును చంపిన తండ్రి

కరీంనగర్: కత్లాపూర్ మండలం భూషణరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకును హత్య చేశారు.

మెట్ పల్లి వ్యవసాయమార్కెట్ లో అగ్నిప్రమాదం

కరీంనగర్: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లోని గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. 4 వేల క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధం అయింది.

కరీంనగర్ లో భారీ అగ్నిప్రమాదం..

కరీంనగర్‌:పెద్దపల్లి మండలం నిమ్మలపల్లిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది ఈత, తాటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. నిమ్మలపల్లి గ్రామంలో దాదాపు 50 కుటుంబాలను ఈ …

హుజూరాబాద్‌లో ఎస్సీ హాస్టల్ ను ప్రారంభించిన మంత్రిఈటెల

కరీంనగర్ :హుజూరాబాద్‌లో నూతనంగా నిర్మించినఎస్సీహాస్టల్‌ను ఆర్థిక మంత్రి మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి …

జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయి ధర

కరీంనగర్‌, మే 12: జిల్లాలోని జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో ధర పలికింది. అత్యధికంగా క్వింటాలుకు రూ.4760 పలికి రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇదే …

ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత

జమ్మికుంట, మే 12: మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో గ్రామస్తులు మూడు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. మానేరువాగు …

అక్రమ సంబంధం నెరపిన వ్యక్తికి దేహశుద్ధి

 కరీంనగర్ : తమను నిత్యం వేధిస్తూ.. బాధ్యత లేకుండా వదిలేసి బలాదూర్‌ తిరుగుతున్న పెద్దమనిషిని కుటుంబసభ్యులే ఉతికి ఆరేశారు. భార్యా, పిల్లలను వేధించడమే కాక.. మరో మహిళతో …

బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు:ఇద్దరి మృతి

కరీంనగర్:ఆర్టీసీ బస్ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో యాజమాన్యం …