కరీంనగర్

కరీంనగర్: రూ.40 కోట్ల నిధులపై ప్రజలకు స్పష్టతివ్వాలి

కోనరావుపేట : గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మండలానికి రూ.40 కోట్లు మంజూరు చేశామని చెప్పుకుంటున్న నా యకులు వాటిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బీజేపీ మండల అ …

కరీంనగర్: వాహనాల తనిఖీ

చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలో ఎస్‌ ఐ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భం గా వాహన ధ్రువీకరణ పత్రాలు, …

అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

కరీంనగర్,ఆగస్టు 15: గంగాధర మండలం నారాయణపూర్ శివారులో అప్పులబాధతో పురుగుల మందు తాగి అనిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో వచ్చిన నష్టాలతో చేసిన అప్పులు …

మతిస్థిమితం లేని వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు

కరీంనగర్‌,ఆగస్టు 15: ఇబ్రహీంపట్నం మండలం పి.లింగాపూర్‌లో మతిస్థిమితం లేని వ్యక్తిని కొంతమంది గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. …

ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం

కరీంనగర్‌, ఆగస్టు 15 : జిల్లాలోని పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని ఎంవీఐ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించగా అది …

బైక్ ను ఢీ కొట్టిన ఆటో : ఇద్దరి మృతి

0 inShare కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద బైక్ ను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు

షూ వేసుకులేదని విద్యార్థిని చితకబాదిన టీచర్‌

కరీంనగర్‌, జులై 6 : విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోతున్నారు. చిన్నారులను చితకబాదుతున్నారు. కేవలం షూ వేసుకుని రాలేదనే కోపంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదాడు. …

జగిత్యాలలో జంట హత్యల కలకలం..

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ …

సింగరేణి రీజియన్ లో భారీ వర్షం..

కరీంనగర్: జిల్లాలోని రామగుండం సింగరేణి రీజియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆర్జీ 1, 2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు …

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో ఉదయాన్నే భక్తులు తరలివచ్చి, ధర్మగుండంలో స్నానాలు చేశారు. కోడె మొక్కుకోసం క్యూలో నిల్చున్నారు. కల్యాణకట్టలో పిల్లల …