కరీంనగర్

ఆత్మవిశ్వాసం ఎక్కువ..అందుకే కష్టించి పనిచేస్తా

తల తెగినా అనుకున్నది సాధిస్తా : సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): అనుకున్నది సాధించే వరకు తాను నిద్రపోనని, రాష్ట్ర అభివృద్దికి పట్టుదలతో పనిచేసి అనుకున్నద సాధిస్తానని సీఎం …

ఘనంగా శ్రీపాదరావు 78వ.జయంతి వేడుకలు

పేదలకు అన్నదానం, పండ్లు పంపిణీ కరీంనగర్‌,మార్చి2(జ‌నంసాక్షి):  శాసనసభ మాజీ స్పీకర్‌ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 78వ  జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంతో పాటు నగరంలో పలుచోట్ల …

ఓ వైపు బాబు సభ.. నిరసన కొనసాగిస్తామంటున్న ఎమ్మార్పీఎస్‌

కరీంనగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): వర్గీకరణపై ఎమ్మార్పీఎస్‌ పోరును ఉధృతం చేసింది. వరంగల్‌లో  చంద్రబాబు పర్యటనకు అడ్డుతగిలిన ఎమ్మార్పీఎస్‌ ఇక్కడా అందుకు సిద్దం అవుతోంది. మరోవైపు అనుమతి లేకున్నా సభ నిర్వహించి …

కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

కరీంనగర్ (జ‌నంసాక్షి) :  కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా రాయికల్లో కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆడిటోరియం, ఎడ్యుకేషన్ ట్రస్ట్ …

ఆత్మ విశ్వాసం ఎక్కువ, తల తెగినా అనుకున్నది సాధిస్తా: కెసిఆర్

కరీంనగర్ (జ‌నంసాక్షి) : తెలంగాణ రాక ముందు తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పానని, చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని, తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల …

శవానికి వైద్యం చేసిన డాక్టర్లు

కరీంనగర్: మీకు ఠాగూర్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో కొంతమంది డాక్టర్లు డబ్బు కోసం శవానికి వైద్యం చేస్తారు. కేవలం సినిమాల్లోనే అలా చేస్తారనుకుంటే పొరపాటే.  అచ్చం …

నగరపాలక కార్యాలయం ముందు ధర్నా

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): గోదావరిఖని పట్టణంలో ఆక్రమణలకు గురయిన పోచమ్మ మైదానం స్థలాన్ని పరిరక్షించాలంటూ రామగుండం నగరపాలక కార్యాలయం ముందు చిరువ్యాపారులు ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యతో …

తెరాసలో చేరే వారంతా తెలంగాణ ద్రోహులే: రేవంత్‌రెడ్డి

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడ తెరాసలో చేరే వారంతా తెలంగాణ ద్రోహులేనని కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. వేములవాడ ఆరేటి కల్యాణ మండపంలో జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి ఆయన …

సైదాపూర్‌కి 170 యూనిట్లు మంజూరు

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సైదాపూర్‌ మండలానికి 2014-15 సంవత్సరానికి గానూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా 170 యూనిట్లు మంజూరు అయినట్లు ఎంపీడీవో పద్మావతి తెలిపారు. 18-45 ఏళ్లలోని …

కస్తూర్బా పాఠశాలను తనిఖీచేసిన పీవో

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సైదాపూర్‌ మండలం ఆకునూరు గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి నర్సింహ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్నభోజనం …