కరీంనగర్

కేసీఆర్ వాగ్దానాలు బూటకమే: చాడ

కరీంనగర్: రానున్నరోజుల్లో మరోసారి భూ పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆయన కరీంనగర్ లో  మాట్లాడుతూ ఎన్నికల …

విప్లవ కవి పోతరాజు కన్నుమూత

హుజూరాబాద్/ఎల్కతుర్తి/కరీంనగర్:  విప్లవకవి తాడిగిరి పోతరాజు(78) శుక్రవారం  అనారోగ్యంతో కరీంనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు …

కూలీలపైకి దూసుకువెళ్ళిన లారీ: ముగ్గురు మృతి

కరీంనగర్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించిన దారుణం శనివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి గ్రామ సమీపంలో …

రామ‌గుండం ఏన్టీపీసీలొ సాంకేతిక లోపం

హైద‌రాబాద్ః క‌రీంన‌గ‌ర్ ఏన్టీపీసీలోఆరవ యూనిట్‌లోసాంకేతిక లోప్ త‌లెత్తింది. దానితో 500 మెగా వాట్ల విద్య‌దుత్ప‌త్తి నిలిచిపోయిన‌ట్లు స‌మాచారం.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ సమీపంలో గడిచిన అర్థరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ …

మంథనిలో మొదలైన టీఆర్‌ఎస్ సభ

కరీంనగర్: మంథని నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభ మొదలైంది. ఈ సభకు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్వ్రాఉ హాజరయ్యారు. కేసీఆర్ సభా వేదిక …

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ నేత సంజీవరెడ్డి కిడ్నాప్‌

కరీంనగర్‌ జనంసాక్షి: జిల్లాలోని కోరుట్ల మండలం ఐలాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు సంజీవరెడ్డి శుక్రవారం రాత్రి కిడ్నాప్‌కు గురయ్యారు. స్థానిక ఎన్నికల నేపధ్యంలోనే ప్రత్యర్ధి వర్గాలు ఈ కిడ్నాప్‌కు …

తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తోంది :మురళీధర్‌రావు

కరీంనగర్‌,జనవరి24: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చిత్తశుద్ది కనిపించడం లేదన్నారు. …

ఆటోబోల్తా : 10 మంది విద్యార్థులకు గాయాలు

మెట్‌పల్లి (కరీంనగర్‌ ) : మెట్‌పల్లి వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

కరీంనగర్‌ : జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్‌రావు పేట వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీబస్సు-బైక్‌ను ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనాస్థలానికి …