కరీంనగర్

సైదాపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి

కరీంనగర్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  కరీంనగర్‌ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో భక్తులు పపూజలు చేశారు. ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో శివనామ స్మరణతో ప్రత్యేక …

కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా బాల్క సుమన్‌ రక్తదానం

కరీంనగర్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దపెల్లి ఎంపీ బాల్కసుమన్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, …

వ్యక్తిగత మరుగదొడ్లపై చైతన్యం చేయాలి

కరీంనగర్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) :  స్వచ్ఛ భారత్‌ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పరిశేఉభ్రత పాటించేలా, మరుగుదొడ్లు నిర్మించుకునేలా …

నేడు నిర్వాసితుల సమావేశం రేపు

కరీంనగర్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) :  లోయార్‌ మానేర్‌ డ్యామ్‌ భూ నిర్వాసితులతో 18న స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు ముంపు గ్రామాల సంక్షేమ సంఘం నాయకులు  తెలిపారు. …

20 నుంచి టిడిపి సమావేశాలు

కరీంనగర్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) : కరీంనగర్‌లో ఈ నెల 20 నుంచి టిడిపి నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి తెలిపారు. అనంతరం మార్చి …

వేములవాడకు పోటెత్తుతున్న భక్తులు

కరీంనగర్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): శివరాత్రికి ముందురోజు సోమవారం కావడంతో  వేములవాడ రాజరాజేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది శనివారం నుంచే ఇక్కడికి వేలాదిగా బక్తులు తరలివస్తున్నారు. సోమవారం కావడంతో భక్తుల …

శివరాత్రి ఉత్సవాలకు ప్రధాన ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని కాళేశ్వరం, ధర్మపురి తదితర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలకు సర్వం సిద్దంచేశారు. ప్రధానంగా వేములవాడ, కాళేశ్వరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. …

నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి

http://JanamSakshi.org/imgs/2015/01/untitled-12.jpg పెద్దపల్లి: పెద్దపల్లిలో నకిలీ మద్యం తయారు చేస్తున్న దుకాణంపై అబ్కారీ శాఖ విజిలెన్స్‌ అధికారులు శనివారం ఉదయం దాడి నిర్వహించారు. అబ్కారీ అసిస్టెంట్‌ కమిషనర్‌ డి.శివనాయక్‌ …

సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా?

http://JanamSakshi.org/imgs/2015/01/oiuq3k0x.jpgహైదరాబాద్: సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి …

పవర్‌లూం కార్మికులకు శాశ్వత ఉపాధి

* మంత్రి కేటీఆర్ హామీ * తమిళనాడు తరహాలో జనతా వస్త్రాలు * నేతన్నల కోసం మూలనిధి * వేజ్‌బోర్డు ద్వారాకూలీరేట్లు * సిరిసిల్లలో సమ్మె విరమణ …