కరీంనగర్

కరీంనగర్‌లో కిడ్నాపైన విద్యార్థి ముజఫర్‌

కరీంనగర్‌ : విద్యార్ధి ముజఫర్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. 9వ తరగతి చదువుతున్న ముజఫర్‌ను కిడ్నాప్‌ చేసిన దుండగులు 20 లక్షలు డిమాండ్‌ చేశారు. కొద్ది సేపటి …

జగన్‌ సమన్యాయమనడం హాస్యాస్పదం : కేటీఆర్‌

కరీంనగర్‌ : సొంత పార్టీ నాయకులకు సమన్యాయం చేయలేని జగన్‌ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ప్రశాతంగా …

సింగరేణీ కార్మికుల సంబురాలు

కరీంనగర్‌ : తెలంగాణపై కేంద్ర కేబినేట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సింగరేణి బొగ్గు గనులన్నీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగాయి. పాల్వంచ కేటీపీఎస్‌ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించాలంటూ కార్మికుల నిరాహారదీక్ష

గోదావరిఖని : సింగరేణి కార్మికులకు లాభాల్లో 25శాతం వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆద్వర్యంలో గోదావరిఖనిలో దీక్ష చేపట్టారు. సింగరేణి జీఎం …

కరీంనగర్‌లో చిన్నారుల కిడ్నాప్‌ ముఠా గుట్టురట్టు : ఐదుగురు నిందితుల్ని పట్టుకున్న స్థానికులు

కరీంనగర్‌ : ప్రభుత్వ ప్రధానుపత్రిలో దొంగలు పడ్డారు. అలాంటి ఇలాంటి దొంగలు కాదు. ఏకంగా చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే కేడీలు. ఆరుగురు సభ్యులు గల ముఠా ఆసుపత్రిపై కన్నేసి …

ఉద్యోగం రాలేదని కలతచెంది యువకుని ఆత్మహత్య

జమ్మికుంట (కరీంనగర్‌) : జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన పర్లపల్లి ప్రభాకర్‌ (26) అనే యువకుడు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎంబీఏ పూర్తి చేసి …

కరీంనగర్‌లో ఎలుగుబంటి సంచారం

కరీంనగర్‌ : అభయారణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంటి శనివారం కరీంనగర్‌లో దర్శనమిచ్చింది. పట్టణంలో కలియతిరుగుతూ దాదాపు 8గంటల పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.శుక్రవారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో కిసాన్‌నగర్‌ …

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

కరీంనగర్‌ : జిల్లాలోని వేములవాడ మండలం కోనాయి పేటలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం మేరకు ఘటనా స్థలానికి …

స్థానికంగా నివాసముండని ఓటర్ల తొలగింపును రద్దు చేయాలని బీజేపీ ధర్నా

కరీంనగర్‌ : జిల్లాలోని సైదాపూర్‌ మండలంలోని తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం మండల భాజపా ఆద్వర్యంలో స్ధానికంగా నివాసముండని ఓటర్ల తొలగింపును తక్షణం నిలిపివేయాలని వారు డిమాండ్‌ …

ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్పారెస్పీ ఉద్యోగి

కరీంనగర్‌ : రూ.5,500 లంచం తీసుకుంటూ ఎస్పారెస్పీ ఈఈ రవీందర్‌ ఏసీబీకి చిక్కాడు.రవీందర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.