కరీంనగర్
సింగరేణీ కార్మికుల సంబురాలు
కరీంనగర్ : తెలంగాణపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సింగరేణి బొగ్గు గనులన్నీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగాయి. పాల్వంచ కేటీపీఎస్ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.
ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్పారెస్పీ ఉద్యోగి
కరీంనగర్ : రూ.5,500 లంచం తీసుకుంటూ ఎస్పారెస్పీ ఈఈ రవీందర్ ఏసీబీకి చిక్కాడు.రవీందర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
- కుంభమేళాతో ప్రపంచమే ఆశ్చర్య పోయింది
- ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల్లో సవరణలు
- ముదురుతున్న వివాదం
- స్పందన అద్భుతం
- నివాసాల మధ్య కూలిన సైనిక విమానం
- దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం
- దక్షిణాదికి అన్యాయం జరగదు
- రెండురోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం
- మెట్రో ఫెజ్ 2 కు అనుమతివ్వండి
- కుంభమేళాకు రాని నేతలను బహిష్కరించాలట!
- మరిన్ని వార్తలు