కరీంనగర్

వేములవాడలో పోటెత్తిన భక్తులు

వేములవాడ (కరీంనగర్‌) : కార్తీక మాసం సందర్బంగా వేములవాడలోని శ్రీ రాజరాజశ్వరీ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు దర్శనానికి ఆరు గంటలు ,ప్రత్యేక …

ట్రాలీ ఢీకొని రైతు దుర్మరణం

ధర్మారం: కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల-పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్మారం మండలంలోని నర్సింహులపల్లి వద్ద ట్రాలీ ఢీకొని కోట రాజిరెడ్డి (48) అనే రైతు మృతి చెందాడు. పెద్దపల్లి …

ఎన్టీపీసీలో ఆవిర్భావ వేడుకలు ప్రారంభం

కరీంనగర్‌ : ఎన్టీపీసీ విద్యుత్‌ సంస్థ 39వ ఆవిర్భావ వేడులు జి.ఎం సుభాషన్‌ఘోష్‌ ప్రారంభించారు.పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో ఉద్యోగులు ,అధికారులు మార్నింగ్‌ వాక్‌ చేశారు. అనంతరం ఎన్టీపీసీ ప్లాంట్‌లోని …

జాతీయ విపత్తుగా ప్రకటించాలి : ఈటెల

కరీంనగర్‌ : అకాల వర్షాలను ప్రభుత్వం జాతీయవిపత్తుగా ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన జమ్మికుంటలోని మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించారు. వర్షాలకు …

నేడు హైదరాబాద్‌కు అదనపు బస్సులు

కరీంనగర్‌ : దీపావళి పండుగ జరుపుకోవటానికి సొంత ఊళ్లకు వచ్చిన ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు సోమవారం 80 అదనపు బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇవి కరీంనగర్‌ …

ఈనెల 12న సిరిసిల్లకు రానున్న కేంద్రమంత్రి కావూరి

సిరిసిల్ల : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఈనెల 12న వస్త్రోత్పత్తి కేంద్రం సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాలున్న సిరిసిల్లలో కేంద్రమంత్రి తొలిసారిగా పర్యటించనున్నారు.

గోదావరిలో విద్యార్థి గల్లంతు పండుగ పూట విషాదం

కరీంనర్‌ : (కాటారం) : దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన …

సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ నేతల పర్యటన

కరీంనగర్‌ : సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతలు పర్యటిస్తున్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న బాధిత రైతులకు తమ వేతనాలు నుంచి రూ.26 లక్షలు పరిహారాన్ని టీఆర్‌ఎస్‌ …

నకిలీ పట్టాదారు పుస్తకాలు స్వాదీనం

కరీంనగర్‌ : సిరిసిల్లలో నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారు చేస్తున్న వ్యక్తుల నివాసాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వ్యక్తుల నుంచి నకిలీ పట్టదారు పుస్తకాలు, రేషన్‌కార్డులను …

తెలంగాణ తుపాన్‌ను అడ్డుకుంటే సీఎం బలైపోతారు : ఎంపీ పొన్నం

కరీంనగర్‌ : విభజన తుపాన్‌ను అడ్డుకుంటానన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రళయానికి బలైపోతారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బదులిచ్చారు. సీఎం కిరణ్‌ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాసం తీర్మానం …