కరీంనగర్

‘తెలంగాణ మార్చ్‌’కు సిద్దమవుతున్న నాయకుల ముందస్తు అరెస్ట్‌లు

కరీంనగర్‌: ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజలు సిద్దమవుతున్న దశలో తెలంగాణ నాయకులను ముందస్తు అరెస్ట్‌ల పర్వం మొదలయింది. ఈ రోజు టీఆర్‌ఎస్‌ …

వరద కాలువలో నీటిని నిల్వ ఉంచకపోతే ఆత్మహత్యలే శరణ్యం

మెట్‌పల్లి: వరద కాలువ కోసం భూములు పోగొట్టుకున్నాం, ప్రస్తుతం మాన్పూరు వాగులోని నీటిని వదిలి వేస్తే తమకు ఆత్మహత్యలే గతి అని పలు గ్రామాల రైతులు ఆందోళన …

జాతీయా సేవా పథకం విద్యార్థుల ర్యాలీ

మెట్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయా సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

రామన్నపల్లిలో పంచాయితి సిబ్బందిన నిర్భందించిన గ్రామస్థులు

జమ్మికుంట:మండలంలోని రామన్నపల్లి నీటి పథకానికి విద్యుత్‌ మోటరు అమర్చాలని బీడీ కాలనీ వాసులు గ్రామపంచాయితీ సిబ్బందిని నిర్భందించారు. పైప్‌లైన్‌ వేసినప్పటికీ ఇంత వరకు బోర్‌కు మోటరు అమర్చలేదని …

ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీలోని నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించి …

‘జనంసాక్షి’ పత్రిక భేష్‌: లోకాయుక్త న్యాయమూర్తి కృష్ణాజిరావు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): మన ‘జనంసాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న వార్తలు స్వచ్ఛంగా ఉంటున్నాయని రాష్ట్ర ఉప లోకాయుక్త జడ్జి కృష్ణాజీ రావు ప్రశంసించారు. శనివారం ఆయన …

రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపలోకయుక్త జడ్జి

కరీంనగర్‌: కరీంనగర్‌ శనివారం అంగడి బజారులోని రైతు బజారును రాష్ట్ర ఉప లోకాయుక్త ఎంవీఎన్‌ కృష్ణాజీరావు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులు, ఉద్యోగుల …

మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సదస్సు

ఎలిగేడు: ఎంపీడీవో కార్యలయంలో మండలస్థాయి అధికారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉన్నాతాధికారులు మాట్లాడుతూ 1000 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయని, అధికారులు లక్ష్య సాధనతో …

ప్రత్యేక వైద్య శిభిరాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

ధర్మారం మండలంలోని మేడారం పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ స్మితసబర్వాల్‌ ప్రారంబించారు. కరీంనగర్‌లోని ప్రతిమ యాజమాన్యంతో గతవారం క్రితం పర్యటన సందర్బంగా చేసుకున్న ఒప్పందం మేరకు …

రైలునుంచి పడి యువకునికి తీవ్ర గాయాలు

  జమ్మికుంట గ్రామీణం జమ్మికుంట మండలం విలా సాగర్‌ గ్రామ సమీపంలో రైలునుంచి పడి 20ఏళ్ల గుర్తు తెలియని యువకునికి తీవ్ర గాయాలయ్యాయి తలకు తీవ్ర గాయాలుకాగా …