కరీంనగర్
ఎస్బీహెచ్ శాఖ ప్రారంభం
కోహెడ: మండలంలో ఎస్బీహెచ్ శాఖను జనరల్ మేనేజర్ సీతాపతిశర్మ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తామన్నారు. త్వరలో ఎటీఎం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
జాతీయా సేవా పథకం విద్యార్థుల ర్యాలీ
మెట్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయా సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- మరిన్ని వార్తలు






